సీఎం గెలిచాడు.. ఈ మంత్రులు ఓడారు.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని విజయాన్ని అందుకుంది కాంగ్రెస్ పార్టీ.. అయితే, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్యలు మాత్రం ఆది నుంచి తమ గెలుపుపై ధీమాతో ఉన్నారు.. ఖచ్చితంగా గెలుస్తాం.. ప్రభుత్వ ఏర్పాటుకు జేడీఎస్ మద్దతు కూడా అవసరం ఉండదనే చెప్పారు.. అలాంటి విక్టరీనే అందుకుంది కాంగ్రెస్ పార్టీ.. అయితే, కాంగ్రెస్ వేవ్లో మంత్రులకు కూడా ఓటమి తప్పలేదు.. సీఎం బసవరాజ్ బొమ్మై సహా…