రీసెంట్గా వచ్చిన సర్కారు వారి పాట మూవీతో.. కమర్షియల్ బ్లాక్ బస్టర్ అందుకుంది కీర్తి సురేష్. అయితే ఇప్పటి వరకు లేడీ ఓరియెంటేడ్ సినిమాలతోనే అలరించింది కీర్తి. దాంతో ఈ సినిమా కీర్తి కెరీర్కు ముందు.. ఆ తర్వాతగా మారిపోయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు చాలా పద్దతిగా కనిపించే ఈ ముద్దుగుమ్మ.. సర్కారు వారి పాటతో యూటర్న్ తీసుకుంది. రీసెంట్గా రిలీజ్ అయిన మురారివా పాటలో కీర్తి తన గ్లామర్తో మరింతగా కట్టిపడేసింది. అసలు ఈ…
రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా.. వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన ‘విరాటపర్వం’ చిత్రం.. ఎట్టకేలకు జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రాబోతోంది. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే ఎప్పుడో థియేటర్లోకి రావాల్సిన ఈ సినిమా.. ఎన్నో వాయిదాల అనంతరం సోలోగా వచ్చేందుకు సిద్దమైంది. ముందుగా జులై 1న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ…
కేవలం మూడే మూడు డైలాగ్స్.. బాలయ్య ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తున్నాయి. మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్.. నా జీవో గాడ్స్ ఆర్డర్.. భయం నా బయోడేటా లోనే లేదురా బోసడికే.. నరకడం మొదలుపెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్ళాలకి కూడా తెలీదు నా కోడకల్లార్రా.. ప్రస్తుతం ఈ డైలాగులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. జూన్ పదో తేదీన నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా.. బాలయ్య 107వ సినిమా నుంచి ఫస్ట్…
సీనియర్ నటుడు విజయ్ కుమార్ తనయుడు అరుణ్ విజయ్ తమిళంలో ఇప్పుడు భిన్నమైన కథా చిత్రాలలో నటిస్తున్నాడు. తెలుగులోనూ ‘బ్రూస్ లీ’, ‘సాహో’ సినిమాలలో కీలక పాత్రలు పోషించాడు. అతని తాజా చిత్రం ‘యానై’. ప్రియ భవానీ శంకర్, సముతిర కని, ‘కేజీఎఫ్’ రామచంద్రరాజు, రాధిక శరత్ కుమార్, యోగిబాబు, అమ్ము అభిరామి ఇందులో కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ హరి రూపొందించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సమకూర్చాడు.…
టాలీవుడ్తోపాటు బాలీవుడ్లోనూ అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి జయప్రద చుట్టూ ప్రస్తుతం ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. రాజమండ్రిలో బీజేపీ నిర్వహించిన గోదావరి గర్జన సభలో ఆమె తళుక్కుని మెరిశారు. రాజమండ్రి తన జన్మభూమి అయితే.. ఉత్తరప్రదేశ్ తన కర్మభూమి అని సభలో జయప్రద చేసిన కామెంట్స్ చర్చగా మారాయి. వచ్చే ఎన్నికల్లో ఆమె రాజమండ్రి నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. రాజమండ్రిలో పుట్టిన జయప్రద చదువంతా ఇక్కడే సాగింది. పదో తరగతి వరకు…
అన్నపూర్ణ స్టూడియోస్ తో పాటు అక్కినేని నాగార్జునకు పర్శనల్ మేకప్ మేన్ గా పనిచేసిన బొమ్మదేవర రామచంద్రరావు గతంలో అనుష్క నాయికగా ‘పంచాక్షరి’ చిత్రాన్ని సముద్ర దర్శకత్వంలో నిర్మించారు. ఇప్పుడు బొమ్మదేవర శ్రీదేవి సమర్ఫణలో సాయిరత్న క్రియేషన్స్ బ్యానర్ లో రెండో చిత్రానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. మరో విశేషం ఏమంటే ఈ సినిమా ద్వారా తన కొడుకు తేజ్ బొమ్మదేవరను హీరోగా పరిచయం చేస్తున్నారు. రిషిక లోక్రే…
ఉదయ్ కిరణ్, నితిన్ లను స్టార్ హీరోలను చేసిన క్రెడిట్ దర్శకుడు తేజాకే దక్కుతుంది. అంతేకాదు… ఫిల్మ్ మేకింగ్ ను పేషన్ గా భావించే తేజ ఎంతోమంది హీరోలకు సూపర్ హిట్ మూవీస్ ను అందించారు. అందుకే స్టార్ ప్రొడ్యూసర్ సురేశ్ బాబు సైతం తన రెండో కొడుకు అభిరామ్ ను పరిచయం చేసే బాధ్యత తేజాకు అప్పగించారు. ఇదిలా ఉంటే… తాజాగా తేజ తనయుడు హీరోగా పరిచయం కాబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో హల్చల్…
ప్రతి వారం పలు చిత్రాలు థియేటర్లలో సందడి చేస్తున్నా, కొన్ని సినిమాలను మాత్రం నిర్మాతలు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. అలా ఈ వారంతంలో రెండు చిత్రాలు డైరెక్ట్ గా ఓటీటీలో ప్రసారం కాబోతున్నాయి. అందులో ఒకటి కళ్యాణ్ దేవ్ నటించిన తెలుగు సినిమా ‘కిన్నెరసాని’ కాగా, మరొకటి మలయాళ సీనియర్ స్టార్ హీరో మమ్ముట్టి నటించిన ‘సీబీఐ 5’. ఇందులో ‘కిన్నెరసాని’ జూన్ 10న జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంటే, ‘సీబీఐ 5:…
‘టచ్ చేసి చూడు, నేల టిక్కెట్, అమర్ అక్బర్ ఆంటోని, డిస్కోరాజా’ వంటి వరుస ప్లాప్స్ తర్వాత ‘క్రాక్’తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన రవితేజ మళ్ళీ ‘ఖిలాడి’తో డౌన్ అయ్యాడు. ప్రస్తుతం ‘రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, ధమాక, టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు రన్నింగ్ లో ఉన్నాయి. ఇవి కాకుండా చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’లో స్పెషల్ రోల్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే దాదాపు పూర్తయిన ‘రామారావు ఆన్ డ్యూటి’ సినిమాను రవితేజ పక్కన పెట్టేశాడనే వార్తలు వినవస్తున్నాయి.…