దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ నెల 8 నుంచి 10 వరకు జీ-20 దేశాల సమ్మిట్ జరుగుతున్న విషయం తెలిసిందే. వాస్తవంగా జీ-20 సమ్మిట్ 8 నుంచి 10 వరకు జరుగుతున్నప్పటికీ ఈ నెల 7 లోపుగా దాదాపు అన్ని దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానమంత్రులు ఢిల్లీకి చేరుకోనున్నారు.
2024లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీని కట్టడి చేయడానికి ప్రతిపక్షాలు ఐక్యంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే రెండుసార్లు ప్రతిపక్షాలు భేటీ అయ్యాయి.
Meghalaya Election Counting Updates : మేఘాలయ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్కు దగ్గర సంబంధం కనిపించినట్లు తెలుస్తోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు.
Nagaland Election Counting Updates : నాగాలాండ్లో భాజపా నేతృత్వంలోని కూటమి భారీ విజయంతో దూసుకుపోతోంది. నాగాలాండ్లో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణం భారీ మెజార్టీతో విజయం సాధించేందుకు సిద్ధంగా ఉంది.
Election Counting Updates: త్రిపురలో అధికార బీజేపీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం 60 స్థానాలకు గాను 37 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న బీజేపీ సునాయాసంగా గెలుపు దిశగా పయనిస్తోంది.
Election Updates: త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అరుణాచల్ ప్రదేశ్లోని లుమ్లా అసెంబ్లీ నియోజకవర్గం, రామ్గఢ్ (జార్ఖండ్), ఈరోడ్ ఈస్ట్ (తమిళనాడు), సాగర్దిఘి (పశ్చిమ బెంగాల్) తదితర స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నికల కౌంటింగ్ కూడా జరుగుతోంది.
Election Results: ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
Police SI Exams Prelims: నేడు ఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష మొదలు కానుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 554 ఎస్సై పోస్టుల భర్తీకి నేడు (ఆదివారం) ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనుంది. దీనికి తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి , పోలీస్శాఖ సాంకేతికంగా పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి. ఇవాళ ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు హైదరాబాద్, మొదలగు ప్రాంతాలతో కలిపి మొత్తం 503 పరీక్ష కేంద్రాలు, వీటికి అదనంగా 35 పట్టణాల్లోనూ పరీక్ష జరుగనుంది.…
తెలంగాణలో విద్యాసంస్థలు నేటి నుంచి పునఃప్రారంభమయ్యాయి. వానలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్రంలో విద్యాసంస్థలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభంకానున్నాయి. పాఠశాలలతో పాటు కాలేజీలు, యూనివర్సిటీలు తెరుచుకోనున్నాయి. అయితే గత వారం 11వ తేదీన భారీ వర్షాలు కురవడంతో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.. అయితే దీంతో అలర్ట్ అయిన విద్యాశాఖ.. విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈనేపథ్యంలో తిరిగి నేటి (సోమవారం) నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. వారం రోజుల తర్వాత పాఠశాలలు తెరుచుకోనున్నాయి.…
ప్రపంచ వ్యాప్తంగా జూన్ 21న ప్రజలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం 8వ ఎడిషన్ను ‘మానవత్వం కోసం యోగా’ అనే థీమ్తో ప్రపంచ వ్యాప్తంగా యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలోనూ హైదరాబాద్ నగరంలోనూ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. The Vice President, Shri M. Venkaiah Naidu attended the International Day of Yoga 2022 celebrations organised by the…