నవతరం కథానాయకుల్లో సుశాంత్ ఇంకా తగిన గుర్తింపు కోసం కృషి చేస్తూనే ఉన్నాడు. కాళిదాస్తో మొదలైన సుశాంత్ నటనాప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సినీజనం కోరుకొనే బిగ్ హిట్ ఆయన ఖాతాలో ఇంకా చేరలేదనే చెప్పాలి. అయితే నటునిగా మాత్రం ఇప్పటి దాకా నటించిన చిత్రాల ద్వారా మంచి మార్కులే సంపాదించాడు సుశాంత్. త్రివిక్రమ్ తెరకెక్కించిన అల...వైకుంఠపురములో సుశాంత్ గెటప్ బాగుందని అతను అలా కంటిన్యూ అయిపోతే మరిన్ని మంచిపాత్రలు దరి చేరుతాయని సినీజనం అంటున్నారు. ప్రస్తుతం…
లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు నేడు చిత్తూరు జిల్లాలోని జరుగనున్నాయి. ఉదయం 10 గంటలకు ఎగువరేగడికి సాయితేజ భౌతికకాయం చేరుకోనుంది. మధ్యాహ్నం సైనిక లాంఛనాలతో సాయితేజ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేడు విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష చేపట్టారు. మంగళగిరిలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పవన్ దీక్ష జరుగనుంది. విశాఖ స్టీల్ప్లాంట్పై సీఎం జగన్ స్పందించాలని పవన్ డిమాండ్…
జై భీమ్ చిత్రంలోని ఓ సన్నివేశంలో లాయర్ చంద్రు (సూర్య) కాలు మీద కాలు వేసుకుని ఠీవిగా న్యూస్ పేపర్ చదువుతుండగా.. అతని ఎదురుగా మరో కుర్చీలో కూర్చున్న గిరిజన చిన్నారి అతనిని అనుసరిస్తూ.. పేపరు చేతిలోకి తీసుకుంటూ… భయం భయంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో చంద్రు ఆ పాపకేసి ఎవరికీ భయపడకు (నువ్వు భయపడకు.. నువ్వు అనుకున్నదే చేయి.. ఈ సమాజంలో నీకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకో.. ఆడపిల్ల అంటే ఆబల కాదు సబల అని…