బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ తో హీరోహీరోయిన్లుగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘టైగర్ 3’. గత ఏడాది లాక్డౌన్ నిబంధనలు సడలించినప్పుడు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించారు. కానీ మళ్ళీ ముంబైలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా కోవిడ్-19 కేసులు ఉధృతంగా పెరగడంతో అక్కడి ప్రభుత్వం మరోసారి పూర్తిగా లాక్ డౌన్ విధించింది. దీంతో ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ‘టైగర్ 3’ సెట్…