తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని 24 ఇళ్లలో దోపిడి చేసిన ఓ దొంగను శనివారం సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్ జంక్షన్లో పోలీసులు పట్టుకున్నారు. ఆ దొంగ నుండి ఏకంగా 47.70 తులాల బంగారు ఆభరణాలు, 65 తులాల వెండి ఆభరణాలు రూ.34,500 నగదు, ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ దొంగను రామారావుగా గుర్తించారు పోలీసులు. Brahmaputra Express: ఏంటి భయ్యా ఇది.. ఏసీ కంపార్ట్మెంట్ కాస్త జనరల్ బోగి ఐపోయిందిగా.. ఇక రామారావు కరీంనగర్లో…
New Kind of Fraud: ఇప్పటికే మార్కెట్ లో రకరకాల దొంగలు తమ చేతివాటం చూపి ప్రజలను దోచుకుంటున్నారు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. ఎంత మంది బలి అయినా..