ఫిధా సినిమాతోటాలీవుడ్ లో అడుగుపెట్టిన సాయి పల్లవి కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసింది. తన నటన, డాన్స్ తో సాయి పల్లవి అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయిది. గ్లామర్ షో కు దూరం గా ఉండే సాయి పల్లవి కథ ప్రాధాన్యం ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యెక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో నాగ చైతన్య సరసన తండేల్ అనే సినిమాలో నటిస్తుంది సాయి పల్లవి.మెగా ప్రొడ్యూసర్…