Telangana IT Minister K. Taraka Rao Wrote Letter To Telangana BJP Chief, MP Bandi Sanjay over Text Tile Devolopment. నేతన్నల సంక్షేమం పైన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్కి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. చరిత్రలో ఉన్నడూ లేనంత భారీగా టెక్స్టైల్ రంగానికి బడ్జెట్ కేటాయింపు చేస్తున్న ప్రభుత్వం మాదని మంత్రి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా దేశంలో ఏక్కడా లేని విధంగా నేత్నన్నలకు యార్న్ సబ్సీడీ…