Home
Telugu Festivals
Telugu Festivals News
-
Makar Sankranti 2026: సంక్రాంతి పండుగ 14 నుంచి 15 కి ఎందుకు మారింది? దీని వెనుక ఉన్న ఆసక్తికర సైన్స్ ఏంటంటే..
తెలుగు వారికి అత్యంత ఇష్టమైన పండుగ సంక్రాంతి. దశాబ్దాలుగా మనం జనవరి 14వ తేదీనే సంక్రాంతి జరుపుకోవడం అలవాటు చేసుకున్నాం. కానీ, గత కొన్ని ఏళ్లుగా సంక్రాంతి పండుగ జనవరి 15న రావడం మనం గమనిస్తూనే ఉన్నాం. మన దేశంలోని ఇతర పండుగలు చంద్రుడి గమనం (చాంద్రమానం) ప్రకారం మారుతుంటాయి, కానీ సంక్రాంతి మాత్రం సూర్యుని గమనం (సౌరమానం) ఆధారంగా వస్తుంది. మరి ఇలాంటి పండుగ తేదీ ఎందుకు మారుతోందో తెలుసా? దీని వెనుక ఒక ఆసక్తికరమైన… -
Bhogi Festival: భోగి పండుగ ప్రత్యేక ఏంటి..? చిన్న పిల్లలపై భోగి పండ్లు ఎందుకు పోస్తారు..?
Bhogi Festival: తెలుగు పండుగల్లో సంక్రాంతికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు.. మూడు రోజుల పాటు సాగే ఈ మహాపండుగలో తొలి రోజు భోగి పండుగ.. రెండో రోజు సంక్రాంతి.. మూడో రోజు కనుక జరుపుకుంటారు.. ఆ తర్వాత ముకనుమ అని కూడా నిర్వహిస్తారు.. అయితే, పాతదాన్ని విడిచిపెట్టి.. కొత్తదాన్ని ఆహ్వానించే సందేశంతో భోగి జరుపుకుంటారు. ఈ రోజున జరిగే ఆచారాల్లో అత్యంత ఆకర్షణీయమైనది, భావోద్వేగంతో నిండినది భోగి పండ్లు పోయడం. భోగి పండుగ ప్రాముఖ్యత… -
Sri Rama Navami : రేపు అంగరంగ వైభవంగా భద్రాద్రిలో రామయ్య కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరొందిన భద్రాచలం రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం శోభాయమానంగా జరగనుంది. మిథిలా స్టేడియంలోని శిల్ప కళాశోభిత కళ్యాణ మండపం ఈ మహోత్సవానికి వేదిక కానుంది. ప్రత్యేక ఆకర్షణగా, తొమ్మిది సంవత్సరాల విరామం తర్వాత ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి హోదాలో శ్రీ రేవంత్ రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015, 2016 సంవత్సరాల్లో అప్పటి సీఎం కేసీఆర్ ఈ… -
Maha Shivaratri : శైవ క్షేత్రాల్లో భక్తజనం సందోహం..
తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు శైవక్షేత్రాలకు చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటున్నారు. అభిషేక ప్రియుడైన భోలాశంకరుడికి ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. సముద్ర స్నానాలు, నదీ స్నానాలను ఆచరించి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. కాళేశ్వరం ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల సందడి నెలకొంది. గోదావరి నదిలో పుణ్యస్నానాలు, ఆలయంలో స్వామి వారికి భక్తులు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4.30 గంటలకు…
తాజావార్తలు
-
Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
-
Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..