దుబాయ్ పర్యటనలో చివరి కార్యక్రమంగా గల్ఫ్లోని తెలుగు ప్రజలతో డయాస్పోరా కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. గల్ఫ్లోని యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఓమన్, బహ్రెయిన్, ఖతార్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దుబాయ్కిలోని లీ మెరిడియన్ హోటల్లో అత్యంత ఉత్సాహభరితంగా తెలుగు డయాస్పోరా కార్యక్రమం జరిగింది. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు జాతికి తిరుగే లేదని, ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1గా తయారవుతుందన్నారు. ప్రపంచంలో…
అమెరికాలోని టాంపా నగరంలో ఎన్ఆర్ఐ టిడిపి బృందం ఆధ్వర్యంలో మాజీ స్పీకర్ దివంగత డాక్టర్ కొడెల శివప్రసాదరావు తనయుడు కొడెల శివరామ్తో తెలుగు వాళ్ళు ఒక ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగు సంఘ సభ్యులు, ఎన్ఆర్ఐ టిడిపి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా శివరామ్ గారు తెలుగు ప్రజలు, ముఖ్యంగా ప్రవాసాంధ్రులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, అలాగే భవిష్యత్తులో టిడిపి చేయబోయే కృషి గురించి మాట్లాడారు. ఎన్ఆర్ఐ టిడిపి బృందం…