తెలుగు ప్రేక్షకులకు వైవిధ్యమైన కథలను అందించాలనే తపన యశ్ రంగినేనిలో స్పష్టంగా కనిపిస్తుంది. విజయ్ దేవరకొండ కెరీర్ను మలుపు తిప్పిన ‘పెళ్లి చూపులు’ చిత్రంతో నిర్మాతగా ఆయన ప్రస్థానం ఘనంగా మొదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాక, జాతీయ స్థాయిలో అవార్డులను కైవసం చేసుకుని తెలుగు సినిమా సత్తాను చాటింది. ఆ తర్వాత కూడా ఆయన రొటీన్ ఫార్ములాకు వెళ్లకుండా దొరసాని, డియర్ కామ్రేడ్, ఏబీసీడీ, అన్నపూర్ణ ఫోటో స్టూడియో, భాగ్ సాలే…
అల్లు అర్జున్ సన్నిహితుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన శ్రీనివాస్, బన్నీ వాసుగా మారారు. ఒకపక్క గీత ఆర్ట్స్ సంస్థ నిర్మించే సినిమాల్లో నిర్మాణ బాధ్యతలు తీసుకుంటూనే, సొంతగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన నిర్మాతగా మారి, “మిత్రమండలి” అనే సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా ఫోర్డ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే, “అల్లు అర్జున్తో మీకు ఇంత బాండింగ్ ఎలా ఏర్పడింది?” అనే ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.…