అఖిల్ రాజ్, తేజస్వినీ జంటగా నటించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ మంచి టాక్తో బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసలు కురిపిస్తుండగా, ఈ కల్ట్ మూవీ ఏపీ మరియు తెలంగాణ లో రెండు రోజుల్లోనే 4.04 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో డామినేషన్ చూపిస్తూ, మొదటి రోజు రూ.1 కోటి గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ చిత్రం, రెండో రోజు మరింత జోరు మీద దూసుకెళ్లి…
ఈ వారం దాదాపుగా 10 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో నాలుగు సినిమాలు మాత్రం కాస్త నోటెడ్గా ఉన్నాయి. వాటిలో ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది పాంచ్ మినార్. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమా అతని గత సినిమాలతో పోలిస్తే మంచి రెస్పాన్స్ను దక్కించుకుంది. అయితే ఎందుకు ఈ సినిమా మీద ప్రేక్షకులకు ఆసక్తి కనబడటం లేదు? ఆ తర్వాత ప్రియదర్శి హీరోగా నటించిన ప్రేమంటే సినిమాతో పాటు అల్లరి నరేష్ హీరోగా…
సాధారణంగా దీపావళికి సినిమాల హడావుడి పెద్దగా ఉండదు, కానీ గతేడాది రిలీజ్ అయిన మూడు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ వర్షం కురిపించడంతో, ఈ ఏడాది తెలుగులో మూడు స్ట్రైట్ సినిమాలు, ఒక డబ్బింగ్ సినిమా రిలీజ్ అయ్యాయి. ముందుగా, బన్నీ వాసు నిర్మాణంలో ప్రియదర్శి హీరోగా, నిహారిక హీరోయిన్గా ‘మిత్ర మండలి’ అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎందుకో ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో కనెక్ట్ కాలేదు. ఈ నేపథ్యంలో, మొదటి ఆట నుంచి…