ఫీల్ గుడ్ లవ్ స్టోరీలకు ఆడియెన్స్ నుంచి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని చెప్పక తప్పదు. పైగా కొత్త వారు ఇప్పుడు టాలీవుడ్లో క్రియేట్ చేస్తున్న కంటెంట్ గురించి అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వంలో ‘ప్రణయ గోదారి’ సినిమాను పారమళ్ళ లింగయ్య నిర్మించారు. డిఫెరెంట్ కంటెంట్తో ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. ఈ చిత్రంలో సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్గా నటించారు. ఇప్పటికే ఈ మూవీ…