ఈ ఏడాది స్టార్ హీరో నాని దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు.ఈ ఏడాది మార్చి 30న థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా 100 కోట్ల కు పైగా వసూళ్లను రాబట్టింది. హీరో నాని కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా దసరా నిలిచింది. దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. ఇంతకు ముందు ఆయన క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసారు.శ్రీకాంత్…
డిస్నీ CEO బాబ్ ఇగెర్ మూడు రౌండ్ల తొలగింపులను ప్రకటించడంతో మొదటి రౌండ్ తొలగింపులు మార్చిలో ప్రారంభమయ్యాయి, కంపెనీ సుమారు 7,000 మంది కార్మికులను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
A Village Without TV: ప్రపంచంలో అత్యధికులు ఆహారం తర్వాత ఎంటర్ టైన్ మెంట్ కే అధికంగా ఖర్చు చేస్తారు. ప్రజలకు ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చేందుకు వాడే ప్రధాన సాధనల్లో టీవీలది మొదటి స్థానం.
Pakistan media regulatory body cracks down on cable operators airing Indian content: దాయాది దేశం పాకిస్తాన్, భారతదేశం పట్ల నిలువెల్లా వ్యతిరేకతను అవలంభిస్తోంది. అక్కడి ప్రజలు తీవ్ర ఆహార సంక్షోభంలో ఉన్నా కూడా అవేవీ పట్టించుకోకుండా భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా భారత కంటెంట్ ప్రసారం చేస్తున్న కేబుల్ ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటోంది. పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యలేటరీ అథారిటీ నలుగురు కేబుల్ ఆపరేటర్లపై కేసులు…
Tamannaah Beauty Secret : తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో తమన్నా అగ్ర కథానాయికగా వెలుగొందుతుంది. చిత్రసీమలోని ప్రముఖ నటులు చిరంజీవి, ప్రభాస్, మహేశ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, విజయ్, అజిత్, సూర్య తదితరులతో కలిసి నటించి తన రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్తో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారు.
ఎన్నో కొత్త కొత్త మోడల్స్ కార్లు రోడ్డుపైకి వస్తున్నాయి.. కస్టమర్లను ఆకట్టుకునేలా వాటిని డిజైన్ చేస్తున్నాయి ఆయా కంపెనీలు.. అయితే, ఇప్పుడు మీడియా, సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్న కారును చూస్తే ఔరా! అనాల్సిందే.. ఎందుకంటే.. ప్రపంచంలోనే అతిపెద్ద కారు ఇదే.. ఈ కారులో సిమ్మింగ్ పూల్, మినీ గోల్ఫ్కోర్స్, హెలిప్యాడ్ వంటి అత్యాధునిక సదుపాయాలు ఎన్నో ఉన్నాయి.. అమెరికన్ డ్రీమ్ పేరుతో ఉన్న ఈ కారు గిన్నిస్ రికార్డులో కూడా ఎక్కింది.. ఈ కారు…
సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఆగస్ట్ 27వ తేదీ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా… ఆ తర్వాత నవంబర్ 5వ తేదీ జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. పరువు హత్య నేపథ్యంలో తెరకెక్కిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ మ్యూజికల్ హిట్ కావడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలూ పొందింది. ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సుధీర్ బాబు మేకోవర్ అందరినీ ఆకట్టుకుంది. అలానే నరేశ్…