Pakistan: భారత ఛానెళ్లను ప్రసారం చేస్తున్న కేబుల్ ఆపరేటర్లపై పాక్ ప్రభుత్వం చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan media regulatory body cracks down on cable operators airing Indian content: దాయాది దేశం పాకిస్తాన్, భారతదేశం పట్ల నిలువెల్లా వ్యతిరేకతను అవలంభిస్తోంది. అక్కడి ప్రజలు తీవ్ర ఆహార సంక్షోభంలో ఉన్నా కూడా అవేవీ పట్టించుకోకుండా భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా భారత కంటెంట్ ప్రసారం చేస్తున్న కేబుల్ ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటోంది. పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యలేటరీ అథారిటీ నలుగురు కేబుల్ ఆపరేటర్లపై కేసులు పెట్టింది. చట్టవిరుద్ధంగా భారతీయ ఛానెళ్లను ప్రసారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు అవలంభించబోతోంది.
Read Also: Joe Biden: చిక్కుల్లో అమెరికా అధ్యక్షుడు.. మరిన్ని రహస్య పత్రాలు స్వాధీనం..
Also Read
- US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
- Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..
- Iran - Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
- Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
పాక్ వాణిజ్య నగరం అయిన కరాచీలోని షార్జా కేబుల్ నెట్వర్క్, కరాచీ కేబుల్ సర్వీసెస్, న్యూ శాటిలైట్ కమ్యూనికేషన్స్, స్టార్ డిజిటల్ కేబుల్ నెట్వర్క్ భారతీయ కంటెంట్ ను ప్రసారం చేస్తుండటంతో వాటిని సీజ్ చేసింది. పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని వారిపై చర్యలు ప్రారంభించింది. దేశంలోని కేబుల్ ఆపరేటర్లందరూ భారతీయ ఛానెళ్లు, కంటెంట్ ను తక్షణమే నిలిపివేయాలని హెచ్చరించింది.
2016లో స్థానిక టెలివిజన్, ఎఫ్ఎం రేడియో ఛానెళ్లలో భారతీయ కంటెంట్ ను ప్రసారం చేయడాన్ని పాకిస్తాన్ పూర్తిగా నిషేధించింది. అయితే 2017లో లాహోర్ హైకోర్టు దీన్ని ఎత్తేసింది. 2018 లాహోర్ హైకోర్టు ఆదేశాలను తోసిపుచ్చుతూ.. దేశంలో భారతీయ కంటెంట్ ను ప్రసారం చేయడంపై సుప్రీంకోర్టు నిషేధించింది. పాకిస్తాన్ కంటెంట్, ఆర్టిస్టులను భారత్ నిషేధించిన నేపథ్యంలో పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
TGPSC జాబ్ అలర్ట్.. 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!