Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana

Telangana News

    • రైతులు పండించిన ప్ర‌తి గింజ కొనుగోలు..
      #తెలంగాణ

      రైతులు పండించిన ప్ర‌తి గింజ కొనుగోలు..

      రైతులు పండించిన ప్ర‌తి ధాన్యం గింజ‌ను ప్ర‌భుత్వం కొనుగోలు చేస్తుంద‌ని, రైతులు దిగులు చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ధైర్యాన్ని చెప్పారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటిసర‌ఫ‌రా శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు… ఇవాళ జ‌న‌గామ జిల్లా దేవ‌రుప్పుల మండ‌ల కేంద్రంలోని ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాన్ని ఆక‌స్మికంగా త‌నిఖీ చేసిన ఆయ‌న‌.. కోవిడ్ వ్యాప్తి నివార‌ణ‌లో భాగంగా ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆద్వ‌ర్యంలో మాస్కుల పంపిణీ చేశారు. కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు…
    • కరోనా వేళ.. గొప్ప మనసు చాటుకున్న రేవంత్ రెడ్డి
      #Top Story

      కరోనా వేళ.. గొప్ప మనసు చాటుకున్న రేవంత్ రెడ్డి

      గాంధీ ఆసుపత్రి ముందు కరోనా బాధితులకు ఉచిత భోజన సౌకర్యం ప్రారంభించారు ఎంపి రేవంత్ రెడ్డి. ప్రతీ రోజు వెయ్యి మందికి భోజనం అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు రేవంత్. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సోనియాగాంధీ, రాహుల్ ఆదేశాల మేరకు… ఈ కార్యక్రమం ప్రారంభం అయిందని..లాక్ డౌన్ కారణంగా పేషంట్స్ కుటుంబ సభ్యులకు భోజనాలు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూత్ కాంగ్రెస్ వర్క్ చేస్తుంటే అరెస్ట్ లు చేస్తున్నారు..విచారణ పేరిట అడ్డుకుం టున్నారని…
    • లాక్‌డౌన్‌.. ఆ 4 గంట‌లే య‌మ డేంజ‌ర్..!
      #Top Story

      లాక్‌డౌన్‌.. ఆ 4 గంట‌లే య‌మ డేంజ‌ర్..!

      వ‌రుస‌గా పెరిగిపోతోన్న క‌రోనా కేసుల‌కు చెక్ పెట్ట‌డ‌మే ల‌క్ష్యంగా లాక్‌డౌన్ విధించింది తెలంగాణ ప్ర‌భుత్వం… అయితే, ప్ర‌జ‌ల‌కు కూర‌గాయాలు, ఇత‌ర నిత్యావ‌స‌రాల‌కు ఇబ్బందిలేకుండా ఉద‌యం 6 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు స‌డ‌లింపులు క‌ల్పించింది.. కానీ, ఆ నాలుగు గంట‌లే ఇప్పుడు య‌మ డేంజ‌ర్ అని హెచ్చ‌రిస్తున్నారు నిపుణులు.. ఎందుకంటే.. మార్కెట్లు, ఇత‌ర ప్రాంతాల్లో ఎక్క‌డా.. భౌతిక దూరం పాటించ‌డంలేద‌ని.. క‌నీస జాగ్ర‌త్త‌లు కూడా తీసుకోకుండా.. ఎగ‌బ‌డి మ‌రి కూర‌గాయ‌లు, పండ్లు ఇత‌ర వ‌స్తువులు కొనుగోలు…
    • కరోనా విలయం : షర్మిల సంచలన ప్రకటన..
      #Top Story

      కరోనా విలయం : షర్మిల సంచలన ప్రకటన..

      తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రతి రోజు 4 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణలో కొత్తగా 4,305 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,20,709 కి చేరింది. కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో.. వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. కరోనా బాధితులను అదుకునేందుకు “ఆపదలో తోడుగా YSSR”అనే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లు షర్మిల పేర్కొన్నారు. “తెలంగాణ ఆడబిడ్డలారా.. ధైర్యం…
    • వాయుగుండంగా మారిన అల్పపీడనం
      #వార్తలు

      వాయుగుండంగా మారిన అల్పపీడనం

      అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం కేరళలోని కన్నూర్‌కు 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాగల మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి, ఆపై మరింత బలపడనుంది. కాగా ఈ నెల 18న ‘తౌక్టే’ తుఫాను తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర లపై దీని ప్రభావం వుండనుందని తెలిపింది. జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళకు రానున్న నేపథ్యంలో, వాటి ఆగమనానికి…
    • తెలంగాణలో స్థిరంగా కరోనా కేసులు…
      #తెలంగాణ

      తెలంగాణలో స్థిరంగా కరోనా కేసులు…

      తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.  ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 4,305 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,20,709 కి చేరింది. ఇందులో 4,62,981 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 54,832 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక రాష్ట్రంలో కరోనాతో 29 మంది మృతి చెందారు.  దీంతో రాష్ట్రంలో నమోదైన…
    • రాష్ట్రంలో 45 శాతం ఇతర రాష్ట్రాల పేషేంట్లే…
      #Uncategorized

      రాష్ట్రంలో 45 శాతం ఇతర రాష్ట్రాల పేషేంట్లే…

      రాష్ట్రంలో విధిలేని పరిస్థితుల్లో లాక్ డౌన్ పెట్టాల్సి వచ్చింది. అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ చేస్తున్నారు. అయితే మన రాష్ట్రంలో 45 శాతం మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పేషేంట్లు ఉన్నారు అని Dh శ్రీనివాస్ రావు అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అంబులెన్సుల్లో వస్తున్న వాళ్ళు హై ఇన్ఫెక్షన్ లో ఉన్నారు. ఇక్కడ బెడ్ లేక.. చాలా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. సీఎస్ ముందే అన్ని రాష్ట్రాల సీఎస్ లకు లేఖ రాశారు..…
    • హుజురాబాద్ లో ఈటెలకు ఎదురు దెబ్బ…
      #Top Story

      హుజురాబాద్ లో ఈటెలకు ఎదురు దెబ్బ…

      కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒక్కసారిగా మారుతున్నాయి హుజురాబాద్ నియోజకవర్గ రాజకీయాలు.  హుజూరాబాద్ లో ఈటెలను వ్యతిరేకిస్తున్నారు పలువురు ప్రజా ప్రతినిధులు.  హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక,  వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రమ పలువురు కార్పొరేటర్లు ఈటెల కు వ్యతిరేకంగా తీర్మానం చేసారు. తామంతా టీఆర్ఎస్ బీ ఫార్మ్ తోనే గెలిచామని…
    • అంబులెన్స్ నిలిపివేత పై హైకోర్టులో విచారణ… ఎలా అడ్డుకుంటారు…?
      #తెలంగాణ

      అంబులెన్స్ నిలిపివేత పై హైకోర్టులో విచారణ… ఎలా అడ్డుకుంటారు…?

      ఏపీ తెలంగాణ బోర్డ‌ర్‌లో ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి.  లాక్‌డౌన్ కార‌ణంగా ఏపీ నుంచి వ‌చ్చే అంబులెన్స్ ల‌ను తెలంగాణ బోర్డ‌ర్‌లోనే అధికారులు అడ్డుకుంటున్నారు.  దీంతో అత్య‌వ‌స‌ర చికిత్స అంద‌క రోగులు మృతిచెందుతున్నారు.  ఇలా బోర్డ‌ర్‌లో అంబులెన్స్ లను అడ్డుకోవ‌డంపై ఏపీ ప్ర‌భుత్వం మండిప‌డింది.  ఇక, తెలంగాణ బోర్డ‌ర్లో అంబులెన్స్ ల‌ను అడ్డుకోవ‌డంపై హైకోర్టులో విచార‌ణ జ‌రుగుతున్న‌ది.  ఈ విచార‌ణ‌లో ఏపీ ప్ర‌భుత్వం ఇంప్లీడ్ దాఖ‌లు చేసింది.  ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌పుప అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ శ్రీరాం వాద‌న‌లు వినిపించారు.…
    • అంబులెన్స్ లను ఆపడం దురదృష్టకరం… సజ్జల 
      #ఆంధ్రప్రదేశ్

      అంబులెన్స్ లను ఆపడం దురదృష్టకరం… సజ్జల 

      తెలంగాణలో లాక్ డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు.  ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రోగుల విషయంలో నిబంధనలు మరింత కఠినం చేసింది.  తెలంగాణ బోర్డర్ లో ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లను ఆపివేయడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు.  తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ ప్రజల గురించి ఆలోచించడం సహజమే.  హైకోర్టు చెప్పినప్పటికీ ప్రభుత్వం సాంకేతికంగా గైడ్ లైన్స్ పెట్టింది.  ఆ గైడ్ లైన్స్ ను పాటించడం కష్టం అని అన్నారు.  అంబులెన్స్ ను…
    ←1…1,4821,4831,4841,4851,486…1,496→

తాజావార్తలు

  • Aloo Roti Recipe: ఆలూ రోటీ ఇలా ప్రయత్నించండి.. పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుంటూ తింటారు..

  • TG Parent Care Bill 2026: నేడే బిల్లు.. ఇక తల్లిదండ్రులను చూసుకోకపోతే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల జీతాల్లో కోతలు పక్కా..

  • Hardik Pandya: యాటిట్యూడ్ మాత్రమే కాదు.. మంచి మనసు ఉందని నిరూపించిన హార్దిక్ పాండ్య..!

  • Varanasi: రెండు భాగాలుగా ‘వారణాసి’.. జక్కన్న రియాక్షన్ ఇదే!

  • Amaravati Legal Status: అమరావతికి చట్టబద్ధత.. నేడే ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..

ట్రెండింగ్‌

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • 120Hz డిస్‌ప్లే + 6300mAh బ్యాటరీ.. కేవలం రూ. 12,999లే.. కొత్త REDMI 15A 5G లాంచ్..!

  • Natural Remedy : మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం.. ఇంట్లోనే రెడీ చేసుకోండి ఈ ‘మ్యాజికల్ డ్రింక్’

  • Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, 50MP కెమెరా, 6500mAh భారీ బ్యాటరీతో TECNO Spark 50 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions