ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో తెలంగాణకు చెందిన ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. హైదరాబాద్కు చెందిన మాదగాని బాలశెట్టి గౌడ్ కుమార్తె చైతన్య తన భర్త అశోక్ రాజ్తో కలిసి విక్టోరియా రాష్ట్రంలోని పాయింట్ కుక్ సమీపంలోని మీర్కావేలో నివసిస్తోంది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు.