Home
Telangana News
Telangana News News
-
CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
హైదరాబాద్ కొమురం భీమ్ ఆదివాసీ భవన్లో ‘మైనారిటీస్ ఎక్సలెన్స్ సమ్మిట్’లో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ, ముస్లింలు తనకు రెండు కళ్ల లాంటివారని, మాటల్లో కాకుండా చేతల్లో సోనియా గాంధీ ఆ రీతిగా నిరూపించారని తెలిపారు. మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని గుర్తుచేస్తూ, తెలంగాణలో అధికారంలోకి వస్తే ఆ రిజర్వేషన్లను తొలగిస్తామన్న అమిత్ షా సవాల్కు గుజరాత్లో ముందు తొలగించి చూపించాలని ఆరోపించామన్నారు. ప్రస్తుతం… -
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో వార్తల్లో నిలిచిన హైడ్రా (HYDRA) కమిషనర్ రంగనాథ్కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. న్యాయస్థానం ఇచ్చిన ముందస్తు ఆదేశాలను ఉల్లంఘించి కూల్చివేతలు చేపట్టారన్న వ్యవహారంలో ఆయనపై కోర్టు ధిక్కరణ చర్యలకు శ్రీకారం చుట్టింది. ‘వాణి కో-ఆపరేటివ్ హెచ్జిఎస్ సొసైటీ’కి సంబంధించిన భవనాల కూల్చివేత అంశంపై హైకోర్టు తీవ్రంగా స్పందిస్తూ, ఈ వివాదాన్ని సుమోటోగా స్వీకరించింది. కోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ లెక్కచేయకుండా యంత్రాలతో కూల్చివేతలు చేపట్టడంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం… -
Medigadda Case : మేడిగడ్డ కేసులో మరో ట్విస్ట్.. కేసీఆర్కు మళ్లీ సమన్లు..!
Medigadda Case : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సంచలనం సృష్టిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కేటగిరీ కేసు విచారణను జిల్లా కోర్టు వచ్చే నెల సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో అసలు పిటిషనర్ రాయలింగమూర్తి మృతి చెందడంతో, విచారణను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రక్రియను కొనసాగించాలని హైకోర్టు సూచించింది. అంతేకాకుండా ఈ వివాదాన్ని జిల్లా కోర్టు పరిధిలోనే పరిష్కరించుకోవాలని ఉన్నత నాయస్థానం స్పష్టం చేసింది. అయితే ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సమన్లు… -
OTR: ఖద్దర్ వర్సెస్ కలెక్టర్
ఆ జిల్లాలో ఖద్దర్ వర్సెస్ కలెక్టర్ అన్నట్టుగా వ్యవహారం నడుస్తోందా? యంగ్ ఎమ్మెల్యే అండ్ డైనమిక్ కలెక్టర్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఉందా? వివాదం హద్దు దాటుతోందని గమనించిన కాంగ్రెస్ సీనియర్ జోక్యం చేసుకుని రాజీ కుదిర్చారా? ఇప్పుడున్న పరిస్థితి శాశ్వతమా లేక తుఫాన్ ముందు ప్రశాంతతా? ఎవరా ఇద్దరు యంగ్స్టర్స్? ఎమ్మెల్యేకి, కలెక్టర్కి ఎక్కడ చెడింది? మెదక్ జిల్లా కలెక్టర్గా ఈ ఏడాది ఫిబ్రవరి 26న బాధ్యతలు తీసుకున్నారు ప్రతిమా సింగ్. గతంలో ఇక్కడే… -
Burning of Ganja: రూ. 3.50 కోట్ల విలువైన గంజాయి దహనం.. ఎక్కడంటే..
ఖమ్మం , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్న భారీ పరిమాణంలో ఉన్న గంజాయిని అధికారులు గురువారం దహనం చేశారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారుల కథనం ప్రకారం.. వివిధ ప్రాంతాల్లో అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన రూ. 3.50 కోట్ల అంచనా విలువ కలిగిన మొత్తం 696.1 కిలోగ్రాముల గంజాయిని అగ్నికి ఆహుతి చేశారు. ఖమ్మం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి జారీ చేసిన స్పష్టమైన ఉత్తర్వులు, ఆదేశాల మేరకు ఈ సమగ్ర దహన ప్రక్రియను… -
Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల జాబితా వల్ల ఏ ఒక్క అర్హులైన పేదవాడికి, నిజమైన భూహక్కుదారుడికి అన్యాయం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా ఒక్క సెంటు భూమిని కూడా 22ఏ జాబితాలో చేర్చలేదని, ప్రైవేట్ భూములను నిషేధించారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని తేల్చిచెప్పారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో 22ఏ భూములు, ప్రజావాణి ఫిర్యాదులు, హైకోర్టు ఆదేశాలపై ఉన్నతాధికారులు,… -
Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
Dial 112: తెలంగాణ రాష్ట్రంలో అత్యవసర సేవల వ్యవస్థలో విప్లవాత్మక మార్పునకు నాంది పడింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న ‘డయల్ 100’ స్థానంలో ఇకపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని అత్యవసర సేవలకు ఒకే నంబర్గా ‘112’ అందుబాటులోకి రానుంది. "వన్ నేషన్.. వన్ ఎమర్జెన్సీ నంబర్" భావనతో రూపొందించిన ఈ ఏకీకృత అత్యవసర స్పందన వ్యవస్థను రాష్ట్ర డీజీపీ సీ.వీ. ఆనంద్ అధికారికంగా ప్రారంభించారు. ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న పోలీసు, అంబులెన్స్, అగ్నిమాపక (ఫైర్), విపత్తు నిర్వహణ (డిజాస్టర్… -
Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సోమవారం ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు మండల పరిషత్ కార్యాలయంలో (MPDO కార్యాలయం) మండల స్థాయి ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశిస్తూ పౌర సంబంధాల శాఖ సమగ్ర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, వేగవంతమైన పరిష్కారమే లక్ష్యంగా… -
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
ప్రజా ప్రభుత్వ పాలనలో సింగరేణి పరిరక్షణ, విస్తరణతో పాటు రాష్ట్ర ఇంధన భద్రతను సుస్థిరం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆన్లైన్లో నిర్వహించిన వేలంలో మణుగూరు ఏరియాకు అతి కీలకమైన పీకే ఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్ను సింగరేణి దక్కించుకోవడం చారిత్రక విజయమని ప్రెస్నోట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన, ఈ మైలురాయిపై హర్షం వ్యక్తం… -
Accident : స్కూల్ ఆటోను ఢీకొట్టిన లారీ, 10 మంది విద్యార్థులకు గాయాలు
Accident : మెదక్ జిల్లా రామాయంపేట జాతీయ రహదారి (NH-44) Y జంక్షన్ వద్ద సోమవారం తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామాయంపేట తెలంగాణ మోడల్ స్కూల్ నుండి విద్యార్థులతో నస్కల్ వైపు వెళ్తున్న స్కూల్ ఆటోను వెనుక నుంచి వచ్చిన ఒక లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పదిమంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, గాయపడిన పిల్లలను చికిత్స నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.…
తాజావార్తలు
-
Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
-
US Ambassador: ట్రంప్ కలవాలనుకునే టాప్ లీడర్ మోడీనే..
-
Ind Vs Japan: చరిత్రలో తొలిసారి.. భారత్–జపాన్ మధ్య టీ20 పోరు..
-
Jewar Toll Plaza: కేంద్రం గుడ్న్యూస్.. 14 ఏళ్ల డిమాండ్కు పరిష్కారం.. అక్కడ టోల్ ఫ్రీ ప్రయాణం..
-
Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!