భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్లో టీమిండియా 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమి టీం ఇండియా నెట్ రన్ రేట్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. సెమీఫైనల్స్కు చేరుకునే భారత ఆశలను దెబ్బతీసింది. భారత బ్యాటింగ్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. ప్రోటీస్ జట్టుకు మిల్లర్ హీరోగా నిరూపించుకున్నాడు. 35 బంతుల్లో 63 పరుగులు చేసి, మ్యాచ్ స్థితిని పూర్తిగా మార్చాడు. ఈ ఓటమి వెనుక గల…