రాబోయే ఆర్థిక సంవత్సరంతో ఫ్రెషర్లకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక ఏడాదిలో దాదాపు 150,000 ఉద్యోగ నియామకాలు చేపడతారని అంచనా. ఈ ఉద్యోగాల సంఖ్య గత సంవత్సరం కంటే దాదాపు రెట్టింపు. టీమ్లీజ్ డేటా ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 85,000 నుంచి 95,000 మ
Tata Company : బడ్జెట్ను ఫిబ్రవరి 1వ తేదీ అంటే శనివారం ప్రకటించారు. దాని సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ.. స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. కానీ ప్రయోజనం లేకపోయింది.
వరల్డ్ వైడ్ గా ఐటీ జాబ్స్ కు ఉండే క్రేజ్ వేరు. లక్షల్లో శాలరీలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో విధులు, వీకెండ్ హాలిడేస్, ఫారిన్ ట్రిప్స్ వంటి సౌకర్యాల కారణంగా ఐటీ ఉద్యోగాలకు డిమాండ్ ఎక్కువ. అందుకే యూత్ అంతా సాఫ్ట్ వేర్ జాబ్స్ కోసం తెగ ట్రై చేస్తుంటారు. ఇటీవల దిగ్గజ ఐటీ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తుండడంతో బ
Indian Techie: భారతదేశంలోని ఓ స్టార్టప్ కంపెనీలో తాను వర్క్ చేస్తున్నానని.. తనను జాబ్ లోకి తీసుకున్నాక సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేదు.. అలాగే, రోజూ దాదాపుగా 12 నుంచి 15 గంటల పాటు పని చేయాల్సి వస్తోందని ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి వాపోయాడు.
టాటా సన్స్ చైర్మన్ రతన్ నావల్ టాటా ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికారు. రతన్ టాటా నిజాయితీపరుడు, నైతికత, పరోపకారం కలిగిన వ్యక్తి. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా.. విజయం సాధించారు. ఆయన పెళ్లి చేసుకోలేదు. కానీ పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులకు ఆయన గొప్ప సూచనలు చేశారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు అ�
దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో మంచి లాభాలను ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే టాటా కన్సల్టెన్సీ (టీసీఎస్) లాభం 4.99 శాతం పెరిగి రూ.11,909 కోట్లకు చేరుకుంది.
అందాల విశాఖ సాగరతీరంలో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ( TCS) మణిహారంగా మెరవనుంది. మెరుగైన జీతభత్యాలు అందించే 10 వేల ఐటీ ఉద్యోగాలు యువతకు లభించనున్నాయి. యువగళం పాదయాత్రలో యువనేత నారా లోకేష్, ఏపీకి ప్రఖ్యాత ఐటీ కంపెనీలు రప్పించి లక్షలాది మందికి స్థానికంగా ఉపాధి కల్పిస్తానని మాటిచ్�
EY CA Death Case: ‘‘ఎర్నెస్ట్ అండ్ యంగ్(EY)’’లో సీఏగా పనిచేస్తున్న 26 ఏళ్ల ఉద్యోగి అన్నా సెబాస్టియన్ పెరాయిల్ ఇటీవల మరణించిన అంశం కార్పొరేట్ రంగంలో పని గంటలు, ఒత్తిడిని హైలెట్ చేసింది. కార్పొరేట్ రంగంలో ఎలాంటి పని ఒత్తిడి, ఆఫీస్ కల్చర్పై పశ్నల్ని లేవనెత్తింది అన్నా తల్లి తన కూతురు ఒత్తిడి,
భారతదేశపు అత్యంత విలువైన బ్రాండ్ గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే? దేశంలోని అత్యంత విలువైన టీసీఎస్ బ్రాండ్ విలువ 49.7 బిలియన్ డాలర్లు..