తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ కీలకమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా బీజేపీ ఆభ్యర్ధి తాండ్ర వినోద్ రావు గెలుపును కాంక్షిస్తూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రోడ్ షో నిర్వహించారు.
తాను ఈ గడ్డ బిడ్డనని.. తనకు ఇక్కడి సమస్యలపై పూర్తి అవగాహన ఉందని ఖమ్మం బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
Tandra Vinod Rao: ఒక్క సారి నాకు అవకాశం కల్పించాలని ఖమ్మం బిజెపి పార్లమెంటు అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ఓటర్లకు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ కార్యాలయంలో తాండ్ర వినోద్ రావు మాట్లాడుతూ..