2026 T20 ప్రపంచ కప్ ఫైనల్ సందర్భంగా అర్ష్దీప్ సింగ్, డారిల్ మిచెల్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కివీస్ బ్యాట్స్మన్ డారిల్ మిచెల్ వైపు వేగంగా బంతిని విసిరాడు. దీంతో మైదానంలో కొన్ని క్షణాలు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కివీస్ బ్యాట్స్మన్ అర్ష్ దీప్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఫైనల్ ముగిసిన రెండు రోజుల తర్వాత ఐసీసీ చర్యలు తీసుకుంది. ఈ వివాదంపై స్పందించిన ఐసిసి భారత బౌలర్ అర్ష్దీప్…
2026 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు సామ్సన్ చరిత్ర సృష్టించారు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో 50 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని పంచుకున్న తొలి జోడీగా నిలిచారు. గతంలో పాకిస్తాన్ ఆటగాళ్లు కమ్రాన్ అక్మల్, షాజైబ్ హసన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టారు. భారత్తో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆ తర్వాత భారత బ్యాట్స్మెన్ మైదానంలో విధ్వంసం…
T20 World Cup Final Live Updates : క్రికెట్ అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది..! పొట్టి క్రికెట్ ప్రపంచంలో అత్యంత కీలకమైన క్షణం ఆసన్నమైంది. టీ20 ప్రపంచకప్ టైటిల్ వేటలో అగ్రశ్రేణి జట్లు భారత్ , న్యూజిలాండ్ అమీతూమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. ఒకవైపు అజేయమైన ఫామ్తో దూసుకుపోతున్న టీమ్ ఇండియా.. మరోవైపు ఐసీసీ టోర్నీల్లో ఎప్పుడూ ప్రమాదకరంగా మారే కివీస్ జట్టు. ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య జరుగుతున్న ఈ రసవత్తర పోరులో గెలిచి, ప్రపంచ కప్ను…
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ICC Men’s T20 World Cup 2026 ఫైనల్లో భారత్ vs న్యూజిలాండ్ మ్యాచ్ టాస్ ఫలితం మ్యాచ్ ఫలితాన్ని బాగా ప్రభావితం చేయవచ్చు. ఈ మ్యాచ్ నైట్ గేమ్ కావడం, డ్యూ (బియర్) ఫ్యాక్టర్, పిచ్ ప్రవర్తన వల్ల టాస్ గెలిచిన టీమ్కు పెద్ద అడ్వాంటేజ్ వస్తుంది. చాలా మంది ఎక్స్పర్ట్స్ దీన్ని “మినీ-ఫైనల్” అని పిలుస్తున్నారు. ఈ వేదికలో T20Iలలో ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ సాధారణంగా 180+…
రోహిత్ శర్మ సారథ్యంలో టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా అదరగొట్టింది. బార్బడోస్లో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని, 17 ఏళ్ల తర్వాత రెండో టీ20 ప్రపంచకప్ను భారత్ గెలుచుకుంది. కాగా.. ఫైనల్కు ముందు భారత ఆటగాళ్లను ఉత్సాహపరిచేందుకు కెప్టెన్ రోహిత్ చెప్పిన మాటలను స్టార్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు బయటపెట్టాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్ భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్లో భాగం కాలేదు. అయితే ఈ ఆటగాళ్లు 2024 టీ20 ప్రపంచకప్కు భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ కారణంగా, ఈ నలుగురు ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ప్లేయింగ్ ఎలెవన్లో చేర్చకుండానే గెలుచుకున్నారు.
ఏడు నెలల్లోపు అతను రెండు ప్రపంచకప్ ఫైనల్స్లో ఓడిపోతాడని నేను అనుకోను అని గంగూలీ అన్నాడు. ఏడు నెలల్లో అతని కెప్టెన్సీలో రెండు ఫైనల్స్లో ఓడిపోతే, బార్బడోస్ సముద్రంలో ప్రయాణించినప్పుడు రోహిత్ శర్మ బహుశా సముద్రంలోకి దూకేస్తాడని సౌరవ్ గంగూలీ సరదాగా వ్యాఖ్యానించాడు.
భారత్, దక్షిణాఫ్రికాల మధ్య టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కోసం క్రికెట్ ప్రేమికులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నీలో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా ఇప్పటివరకు అద్భుతమైన ఆటతీరును కనబరిచింది. అయితే భారత కెప్టెన్ రోహిత్ శర్మకు పెద్ద చరిత్ర సృష్టించే అవకాశం ఉంది, ఇది కాకుండా అర్ష్దీప్ సింగ్ కూడా తన పేరు మీద పెద్ద రికార్డు సృష్టించగలడు.
T20 World Cup 2024 Final : 7 నెలల క్రితం అద్భుత ప్రదర్శనతో వన్డే ప్రపంచం ఫైనల్ వరకు చేరుకొని చివరి ఘట్టంలో ఓడిపోయి కోట్ల మంది ఆశలను అడియాస చేసింది టీమిండియా. అయితే అప్పుడు చేజారిన అవకాశాన్ని మరోసారి వడిసి పట్టుకొనే అవకాశం నేడు ఆసన్నమైంది. టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో నేడు టీమిండియా దక్షిణాఫ్రికాతో తెలపడనుంది. 17 ఏళ్ల క్రితం అప్పటి టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని మొదలుపెట్టిన ఈ వేట..…
టీ 20 ప్రపంచ కప్ రసవత్తర మెగా టోర్నీలో చివరిదైన టైటిల్ పోరు మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ ఫీల్డింగ్ ఎంచుకోగా... పాకిస్తాన్ తన ఇన్నింగ్స్ను ప్రారంభించింది.