T20 World Cup: భారత్లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026కు బంగ్లాదేశ్ జట్టు వెళ్లేందుకు నిరాకరించడంతో, ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను ఎంపిక చేయనున్నారు. వేదికల వివాదంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మధ్య కొనసాగుతున్న వివాదమే ఈ పరిణామానికి ప్రధాన కారణంగా మారింది.
T20 World Cup: T20 ప్రపంచ కప్లో బంగ్లాదేశ్ నకరాలకు చేస్తోంది. భారత్లో ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చెబుతోంది. తమ మ్యాచ్లను భారత్ నుంచి తరలించాలని ఐసీసీని అభ్యర్థించింది. తమను ఐర్లాండ్తో స్వాప్ చేయాలని కోరింది. అయితే, షెడ్యూల్ను మార్చేది లేదని తమకు హామీ వచ్చిందిన ఐర్లాండ్ స్పష్టం చేసింది.
2026 టీ20 వరల్డ్ కప్కు ముందు టీమిండియా యువ క్రికెటర్, టీ20 క్రికెట్లో మ్యాచ్ ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకూ సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. రింకూ తన ఫేస్బుక్ ఖాతాలో కొన్ని రోజుల పోస్ట్ చేసిన ఏఐ జనరేటెడ్ వీడియోపై కర్ణిసేన తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. రింకూ సనాతన ధర్మానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, పోలీసులు వెంటనే అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కర్ణిసేన డిమాండ్ చేసింది. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున…
ఇండియా, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ICC పురుషుల T20 వరల్డ్ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. ఈ టోర్నమెంట్లో 20 జట్లు పాల్గొంటున్నాయి. బంగ్లాదేశ్ గత టోర్నమెంట్ (2024)లో టాప్-7లో ఉండటం వల్ల డైరెక్ట్గా క్వాలిఫై అయింది. అయితే, ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) భద్రతా ఆందోళనల కారణంగా భారత్లో జరిగే తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ICCని అభ్యర్థించింది. ఈ నేపథ్యంలో ICC బంగ్లాదేశ్కు జనవరి…
T20 World Cup: 2026 టీ20 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్ పాల్గొనడంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోత నేపథ్యంలో భారత్, బంగ్లాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బంగ్లా స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ను ఐపీఎల్ టీమ్ కేకేఆర్ నుంచి డ్రాప్ చేయడంపై బంగ్లా బోర్డు ఆగ్రహంతో ఉంది.
T20 World Cup Controversy: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మధ్య కీలక చర్చలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ చర్చల సందర్భంగా అనుకోని అడ్డంకితో మళ్లీ వివాదం ప్రారంభమైంది. ఢాకాకు వెళ్లాల్సిన ఐసీసీ ప్రతినిధి బృందం, వీసా సమస్యల కారణంగా ఒక్కరికి పరిమితమైంది.
ఇటీవలి కాలంలో భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్ను బీసీసీఐ రిలీజ్ చేసింది. ఐపీఎల్ 2026 వేలంలో రెహమాన్ను కోల్కతా నైట్ రైడర్స్ రూ.9.20 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. కానీ బీసీసీఐ సూచనల మేరకు కేకేఆర్ అతడిని విడుదల చేసింది. దాంతో వచ్చే నెలలో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ 2026…
Bangladesh: బంగ్లాదేశ్ పరిణామాలు, ఆ దేశ క్రికెట్ జట్టుపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. బంగ్లా వ్యాప్తంగా హిందువుల్ని టార్గెట్ చేస్తూ హత్యలు చేస్తుండటంపై భారత్లో నిరసన వ్యక్తమవుతోంది. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్(KKR) బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ను జట్టులోకి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో కేకేఆర్ అతడిని వదులుకుంది. ఇదిలా ఉంటే, దీనిపై బంగ్లాదేశ్ మాజీ ప్లేయర్లు, అక్కడి ప్రభుత్వం హద్దులు మీరి భారత్ను విమర్శించాయి.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో టీమిండియా కూర్పుపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని కీలక ఆటగాళ్ల ఫిట్నెస్, ఫామ్పై సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో మిడిల్ ఆర్డర్లో కీలకంగా మారిన తిలక్ వర్మ టోర్నీకి దూరమైతే భారత జట్టు పరిస్థితి ఏంటి, ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందనే అంశంపై క్రికెట్ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం. తిలక్ వర్మ లేకపోతే బ్యాటింగ్ ఆర్డర్లో స్థిరత్వం కొరవడుతుంది.…
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026కు నెల రోజుల కన్నా తక్కువ సమయం మాత్రమే ఉంది. మెగా టోర్నమెంట్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానుంది. ప్రపంచకప్ కోసం బీసీసీఐ ఇప్పటికే 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. ప్రపంచకప్కు ముందు న్యూజిలాండ్తో టీమిండియా ఐదు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. కివీస్ సిరీస్ సూర్య సేనకు వార్మప్గా ఉపయోగపడుతుంది. అయితే ప్రపంచకప్కు ముందు స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ నంబర్ 1 టీ20…