Rashtriya Prerna Sthal: లక్నోలో రాష్ట్రీయ ప్రేరణ స్థల్ ను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సందర్బంగా ఆయన శ్యామాప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహాలను ఆవిష్కరించారు. రాష్ట్రీయ ప్రేరణ స్థల్ లో శ్యామాప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్ పేయిల 65 అడుగుల ఎత్తైన విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. Top 10 ODI Run Scorers:…
Ponnam Prabhakar : ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ పేదవారికి ఇళ్లు అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ఇంతకు ముందు ప్రభుత్వం రేషన్ కార్డులే ఇవ్వలేదన్నారు. మేము పేదల అందరికీ పథకాలు అందేలా చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అధికారులు నిష్పక్షపాతంగా పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఇందిరమ్మ పేరు ఉంటే డబ్బులు ఇవ్వం అంటున్నారని, మీ జేబులో నుండి ఇస్తున్నారా..? అని మంత్రి పొన్నం ప్రశ్నించారు.…