జపాన్ మొబిలిటీ షో 2025లో సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ కారు విజన్ ఇ-స్కైని ఆవిష్కరించింది. విజన్ ఇ-స్కై ప్రత్యేకంగా నగర వినియోగం కోసం రూపొందించారు. కంపెనీ ప్రకారం, ఈ కాన్సెప్ట్ను రాబోయే సంవత్సరాల్లో ప్రొడక్షన్ మోడల్గా ప్రారంభించవచ్చు. సుజుకి విజన్ ఇ-స్కై కారు 2026 ఆర్థిక సంవత్సరం నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. విజన్ ఇ-స్కై పరిమాణం జపనీస్ కీ కార్ల మాదిరిగానే ఉంటుంది. దీని పొడవు 3,395mm, వెడల్పు 1,475mm, ఎత్తు 1,625mm.…
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025లో దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలన్నీ తమ సరికొత్త మోడల్స్ ను ఆవిష్కరించాయి. కార్లు, బైక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ను పరిచయం చేశాయి. ఈ సందర్భంగా ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ సుజుకీ తన పవర్ ఫుల్ స్కూటర్ ను ఆవిష్కరించింది. సుజుకి యాక్సెస్ 125 పేరిట నయా స్కూటర్ ను పరిచయం చేసింది. యాక్టివాకు పోటీగా తీసుకొచ్చిన ఈ స్కూటర్ స్టన్నింగ్ డిజైన్, మైలేజ్ ఫ్రెండ్లీగా ఉండనున్నది. బడ్జెట్ ధరలో…
pakistan economic crisis: పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి పేకమేడలా కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే అక్కడ నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనికి తోడు గ్యాస్, ఇంధన సంక్షోభం నెలకొంది. మరోవైపు బలూచ్ లిబరేషన్ ఫ్రంట్, పాకిస్తాన్ తాలిబాన్లు పాకిస్తాన్ ప్రభుత్వాన్నే సవాల్ చేస్తున్నారు. ఇక కరెంట్ కోతలు, పిండిధరలు, గ్యాస్ సిలిండర్లు లేకపోవడంతో అక్కడి ప్రజానీకం సతమతం అవుతోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ తయారీ పరిశ్రమలు కూడా చాాలా వరకు ప్రభావితం అవుతున్నాయి.
29Years Back KTR Bike: ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే మంత్రి కేటీఆర్ ఒక్కసారిగా తన కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నారు. తనకు కలిగిన అనుభూతిని తన అభిమానులతో సోషల్ మీడియాతో పంచుకున్నారు.
దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతున్నది. చమురు ధరలు భారీగా పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. టాటా నిక్సాన్, ఎంజీ మోటార్స్తో పాటు మరికొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నాయి. భారత్లో అతిపెద్ద కార్ల కంపెనీల్లో ఒకటైన మారుతి-సుజుకీ సంస్థ ఎలక్ట్రిక్ కారును తయారు చేసింది. ఈ కారును విదేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించుకున్నది. దానికి తగ్గట్టుగానే మారుతీ సంస్థ కారును డిజైన్ చేసింది. టయోటాతో కలిసి మారుతీ సుజుకీ సంస్థ ఈ కారును…