భారతదేశంలోని ప్రముఖ ఆటోమేకర్లలో ఒకటైన టాటా మోటార్స్, మల్టీ సెగ్మెంట్స్ లో వాహనాలను విక్రయిస్తోంది. కంపెనీ ఇటీవల టాటా సియెర్రాను విడుదల చేసింది. ఇప్పుడు టాటా సఫారీ, టాటా హారియర్ పెట్రోల్-ఇంజిన్ వేరియంట్లను విడుదల చేయడానికి రెడీ అవుతోంది. ఈ SUVలు పెట్రోల్ ఇంజిన్లతో రానున్నాయి. తయారీదారు నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేనప్పటికీ, టాటా సఫారీ, హారియర్ పెట్రోల్ వెర్షన్లలో సియెర్రా మాదిరిగానే పెట్రోల్ ఇంజిన్ను అందిస్తుందని భావిస్తున్నారు. Also Read:Star Hero : సొంత…
చైనా ఎలక్ట్రిక్ SUV తయారీదారు BYD త్వరలో భారత మార్కెట్లో కొత్త Sealion 7 ఎలక్ట్రిక్ SUVని విడుదల చేయనుంది. ఈ SUVని ఫిబ్రవరి 17, 2025న అధికారికంగా లాంచ్ చేయనుంది. కంపెనీ 2025 లో భారత్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది.