Adah Sharma On Buying Sushant Singh Rajput House: ‘ది కేరళ స్టోరీ’తో మంచి సక్సెస్ అందుకున్న ఆదా శర్మ.. ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నారు. ఇటీవలే ‘బస్తర్’ సినిమాలో నటించిన ఆదా.. తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆదా ఏం చేసినా న్యూసే అవుతోంది. తాజాగా దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఇంటిని కొనుగోల�
Adah Sharma buys flat Sushant Singh Rajput lived in before his death: ది కేరళ స్టోరీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆదాశర్మ ఆ తర్వాత హాస్పిటల్ పాలై వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె మరోసారి ఒక షాకింగ్ విషయంతో వార్తల్లోకి ఎక్కింది. అసలు విషయం ఏమిటంటే ఆమె తాజాగా ముంబైలో ఒక ఫ్లాట్ కొనుగోలు చేసింది. అయితే ఆ ఫ్లాట్లో �
Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్పుత్ చాలా చిన్న వయసులోనే ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికారు. అతడు చనిపోయి మూడేళ్లు గడిపోయాయి. అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడా లేదా హత్యకు గురయ్యాడా? ఇంతవరకు ఈ రహస్యం బయటపడలేదు.
Bhumika : బాలీవుడ్ నటి భూమిక చావ్లా చాలా కాలం తర్వాత బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమె ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’లో కనిపించింది. ఇందులో సల్మాన్ ఖాన్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. గతంలో సల్మాన్తో రాధే సినిమాలో నటించి మంచి విజయం అందుకుంది.
Devendra Fadnavis announces SIT probe into Disha Salian's death: దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతిపై మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. ఈ కేసు ఇప్పటికే ముంబై పోలీసుల పరిధిలో ఉ�
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. బీహార్ లోమంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబ సభ్యులు మృత్యువాత పడ్డారు. సుశాంత్ బంధువు ఓం ప్రకాష్ సోదరి అంత్యక్రియలకు బంధువులందరు హాజరయ్యారు. అనంతరం మంగళవారం ఉదయం కారులో 10 మంది తిరిగి పాట్నాకు
సుశాంత్ రాజ్పుత్ అకాల మరణంతో తీవ్ర అరోపణలు ఎదుర్కొంది నటి రియా చక్రవర్తి. కొన్ని రోజుల పాటు జైలు జీవితం కూడా గడిపింది. అయితే విచారణ సమయంలో రియా చక్రవర్తికి సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్న అధికారులు బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. జైలు నుంచి బయటకు వచ్చి తిరిగి సినిమాల్లో పాల్గొంటున�
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో డీలిట్ చేసిన డేటాను తిరిగి పొందేందుకు సీబీఐ అధికారులు అమెరికా సాయాన్ని కోరనున్నారు. యుఎస్లోని సంబంధిత అధికారుల నుంచి సమాధానం కోసం ఎదు రు చూస్తున్నట్టు కొందరూ అధికారులు తెలిపారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసును సీబీఐ స్వీకరించిన తర్వాత డజన్ల కొద్దీ వ్యక
రంగుల ప్రపంచంలో నటుల జీవితాలు కలర్ ఫుల్ గా ఉంటాయని అందరూ భావిస్తారు. అయితే వారి జీవితాలు తెర ముందు ఒకలా.. తెరవెనుక మరోలా ఉంటాయనేది కొంతమందికే తెలుసు. ఎన్నో కలలతో యువతీ యువకులు చిత్రసీమలోకి అడుగుపెట్టి సెలబ్రెటీలుగా మారాలని కోరుకుంటారు. అయితే లక్షల్లో ఒకరు మాత్రమే స్టార్డమ్ సంపాదిస్తుండగా మిగతా
‘న్యాయ్ : ద జస్టిస్’ పేరుతో సినిమా రూపొందించారు దర్శకనిర్మాతలు దిలీప్ గులాటీ, సరళ, రాహుల్ శర్మ. అయితే, తమ కథ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య నేపథ్యంలో సాగుతుందని వారు ప్రకటించే సరికి లీగల్ బ్యాటిల్ మొదలైంది. ‘న్యాయ్’ విడుదల ఆపాలంటూ సుశాంత్ తండ్రి కోర్టుకు వెళ్లాడు. విచారించిన న్యాయ స్థానం గ