కోలీవుడ్ స్టార్ హీరో సూర్య 2026 సంవత్సరంలో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. వరుస పెట్టి భారీ ప్రాజెక్టులను లైన్లో పెట్టిన సూర్య, తన అభిమానులకు బ్యాక్-టు-బ్యాక్ ట్రీట్స్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా మలయాళ సెన్సేషనల్ డైరెక్టర్ జిత్తు మాధవన్ (ఆవేశం ఫేమ్) దర్శకత్వంలో వస్తున్న ‘సూర్య 47’ (Suriya 47) పై భారీ అంచనాలు నెలకొన్నాయి. Also Read : AA 22 : అల్లు అర్జున్ – అట్లీ సినిమా ఫస్ట్ లుక్ &…
దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు సూర్య. నటనలో వైవిధ్యం చూపించాలన్నా, పాత్ర కోసం ప్రాణం పెట్టాలన్నా ఆయన తర్వాతే ఎవరైనా. కేవలం తమిళంలోనే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ను ఆయన సంపాదించుకున్నారు. అయితే, గత కొంతకాలంగా సూర్య కెరీర్ గ్రాఫ్ను గమనిస్తే.. కంటెంట్ పరంగా ‘జై భీమ్’, ‘సూరరై పోట్రు’ వంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద పక్కా కమర్షియల్ హిట్లు పడి…