భారత్ ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు కలిగిన మూడవ దేశంగా నిలిచింది. 2025 నాటికి భారత్లో 200 నుంచి 350 మంది వరకు బిలియనీర్లు ఉన్నారని వివిధ నివేదికలు (ఫోర్బ్స్, బ్లూమ్బెర్గ్, హురున్) వెల్లడించాయి. 2025 సంవత్సరంలో భారతదేశ బిలియనీర్ల సంపదలో గణనీయమైన హెచ్చుతగ్గులు కనిపించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. 2025 సంవత్సరంలో ముఖేష్ అంబానీ సంపద దాదాపు $16.5 బిలియన్లు పెరిగింది. Also Read:Jangaon : ట్రాన్స్ఫార్మర్ కోసం…
Bharti Airtel MD Salary: భారతీ ఎయిర్టెల్ దేశంలోని అతిపెద్ద వ్యాపార సమూహాలలో ఒకటి. ఎయిర్టెల్ దశాబ్దాలుగా దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ. ప్రస్తుతం కంపెనీ వ్యాపారం భారత్తో పాటు అనేక ఇతర దేశాలలో నడుస్తోంది.
Airtel 5G: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ దేశంలోని 8 నగరాల్లో 5జీ ప్లస్ సేవలను ప్రారంభించింది. ఈ సేవలను పొందేందుకు సిమ్ కార్డు మార్చాల్సిన అవసరం లేదని, 5జీ ఫోన్ ఉంటే సరిపోతుందని ఎయిర్టెల్ వెల్లడించింది.