Amit Shah: ఛత్తీస్గఢ్ దండకారణ్యం వరస ఎన్కౌంటర్లతో నెత్తురోడుతోంది. వరసగా భద్రతా బలగాల దాడుల్లో మావోయిస్టులు మరణిస్తున్నారు. తాజాగా, శనివారం సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్లో ఇది భద్రతా బలగాల విజయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. సంఘటన స్థలం నుంచి భారీ ఎత్తున ఆటోమెటిక్ ఆయుధాల నిల్వను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు.
Chhattisgarh: ఛత్తీస్గఢ్ తొలివిడత ఎన్నికలు ఈ రోజు జరుగుతున్నాయి. ఎన్నికల వేళ మావోయిస్టులు రెచ్చిపోయారు. ఈ రోజు మావోయిస్టులు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. దాదాపుగా 20 నిమిషాల పాటు కాల్పులు కొనసాగాయి. ఈ ఘటన సుకుమా జిల్లాలోని తాడ్మెట్ల, దూలెడ్ గ్రామాల మధ్య పనావర్ అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్నికల నిర్వహణకు వెళ్లిన బీఎస్ఎఫ్ డీఆర్జీ బృందంపై నక్సలైట్ల కాల్పులు జరిపారు. ప్రస్తుతం భద్రతాసిబ్బంది కూంబింగ్ నిర్వహిస్తోంది. ఈ ఘటన బండే పోలీస్ స్టేషన్…
Maoists attack on police at Sukma district: ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా గంగలూరు పీఎస్ పరిధిలోని హిరోలి పోలీస్ క్యాంప్ పై మావోయిస్టుల దాడి చేస్తూ విరుచుకు పడ్డారు. రాకెట్ లాంచర్లతో పోలీస్ క్యాంపును అటాక్ చేసిన మావోయిస్టులుకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. రాకెట్ లాంచర్ల దాడితో పోలీస్ క్యాంప్ లో భారీ నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నా ఇంకా దాడి కొనసాగుతున్న క్రమంలో ఎంత అనేది పూర్తిగా…