లోకనాయుడుకు రీసెంట్గా విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తో.. ఎంజాయ్ చేస్తోన్న యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కు తమిళనాడు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కమల్ కు కోర్టు నోటీసులు పంపిందనే వార్తలు మీడియాల్లో బలంగా వినిపిస్తోంది. అసలు ఏం జరిగింది.. ఎందుకు అనే ప్రశ్నకు.. తమిళనాడు ప్రభుత్వం కమల్ హాసన్కు నోటీసులు పంపింది అనే విషయానికి వస్తే..చెన్నై లో రెండో దశ మెట్రో పనులు జరుగుతున్నాయి. అందులో ఆళ్వార్ పేటలోని కమల్ హాసన్ ఇంటి…