ఘట్కేసర్, మహేశ్వరం పోలీసుల బృందం సంయుక్త ఆపరేషన్ నిర్వహించి మాదక ద్రవ్యాల రాకెట్ ఛేదించారు.. ఈ కేసులో డ్రగ్ ఫెడ్లర్ ను అరెస్ట్ చేయడంతో పాటు 710 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వెల్లడించారు.
పన్ను మినహాయింపులు కోరుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అత్యధిక రిటర్న్ లు దాఖలయ్యాయని.. అవన్నీ తప్పుల తడకలని ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మిథాలి మధుస్మిత తెలిపారు. గడిచిన మూడేళ్లుగా తెలంగాణ, ఏపీలో తప్పుడు క్లెయిమ్లతో ఉద్యోగులు అత్యధిక రిటర్న్ లు దాఖలు చేసి.. రిఫండ్ పొందినట్టు తమ విచారణలో తేలిందన్నారు.
ఒడిశా రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆయన.. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిస్తామని, బాధ్యులు ఎంతటి వారైనా చర్యలు తప్పకుండా తీసుకుంటామన్నారు.
Hyderabad Traffic: ఫుట్ పాత్ల మీద విక్రయాలు జరుపుతున్నారా? అలా ఆక్రమించుకుంటే కఠిచర్యలు తప్పవంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. వీరిపై కేసులు బుక్ చేసేందుకు కూడా వెనకాడటం లేదు. ఫుట్ పాత్ ను ఆక్రమించుకుంటే ఇకమీదట కఠిన చర్యలే అంటున్నారు. ప్రధాన రోడ్ల తో పాటు స్లీప్ రోడ్డు మీద ఫుట్ పాత్ కబ్జా చేస్తే చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. కమర్షియల్ ఏరియాలో ఫుట్ పాత్ మీద వస్తువులను డిస్ ప్లే చేయడం నిషిద్ధం. పాదాచార్లకు వాహనదారులకు…