Tamilnadu : తమిళనాడులోని మధురైలో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. నగరంలో 14,000 మందికి పైగా ప్రజలు వీధికుక్కల బారిన పడ్డారు. అయితే, ఈ సమస్య ఒక్క మధురైకే పరిమితం కాలేదు.
Stray Dogs Issue: దేశంలో వీధికుక్కల దాడులు ఇటీవల కాలంలో చర్చనీయాంశం అయ్యాయి. తెలంగాణలో వీధికుక్కులు ఏకంగా ఓ నాలుగేళ్ల బాలుడిపై దాడి చేసి దారుణంగా చంపాయి. ఇదే విధంగా పలు రాష్ట్రాల్లో చిన్నారులపై వీధి కుక్కలు దాడులు చేశాయి. ఇదిలా ఉంటే జార్ఖండ్ బీజేపీ ఎమ్మెల్యే బిరంచి నారాయణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్