Japan: ప్రపంచ సాంకేతికత, ఆధునిక యుద్ధానికి పునాది అయిన అరుదైన భూమి లోహాలపై చైనా గుత్తాధిపత్యం కలిగి ఉంది. 2025లో చైనా విధించిన ఆంక్షల తరువాత ఇండియా స్నేహితుడు అయిన జపాన్ బీజింగ్కు చెక్ పెట్టింది. వాస్తవానికి ప్రపంచం ఇప్పటివరకు చైనాపై ఆధారపడిన విలువైన ఖనిజాలను వెలికితీసేందుకు జపాన్కు చెందిన ఒక భారీ నౌక బయలుదేరింది. దీంతో ఈ ఆటలో ఇకపై చైనా ఆట ముగిసినట్లే అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. READ ALSO: NHAI Recruitment…
Rare Earth Elements: ఈ ఆధునిక రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అరుదైన భూమి మూలకాల గురించి విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇవి భవిష్యత్ సాంకేతికతను, దేశాల శక్తి గతిశీలతను మార్చగలవని విశ్లేషకులు చెబుతున్నారు. మరికొందరు ఏకంగా వాటిని 21వ శతాబ్దపు “కొత్త చమురు” అని పిలుస్తారు. నిజానికి ఇవి అరుదైన భూమి మూలకాలు (REEలు) అని పిలిచే 17 అరుదైన లోహాల సమూహం. స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్మిల్లులు, రక్షణ వ్యవస్థలతో సహా మన రోజువారీ గాడ్జెట్లు, యంత్రాలలో…
Pakistan: ద్రోహం, వంచనకు మారుపేరు ‘‘పాకిస్తాన్’’. ఇన్నాళ్లు కష్టకాలంలో ఆర్థికంగా, సైనికంగా రక్షిస్తూ వస్తున్న డ్రాగన్ కంట్రీ చైనాకు పాకిస్తాన్ నమ్మకద్రోహం చేస్తోంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్లు అమెరికా పంచన చేరి, చైనా ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారు. రెండు దేశాల మధ్య పాకిస్తాన్ డేంజరస్ గేమ్ ఆడుతోంది. ఇటీవల, పాకిస్తాన్ ట్రంప్తో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోంది. ముఖ్యంగా, ఇరు దేశాల మధ్య ‘‘ఖనిజ ఒప్పందం’’ కుదిరింది. దీంతో బలూచిస్తాన్…