HDFC Bank: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ షేర్లు నాలుగు ట్రేడింగ్ రోజుల్లో 6 శాతానికి పైగా క్షీణించాయి. ఈ సమయంలో బ్యాంక్ మార్కెట్ క్యాప్ సుమారు రూ.లక్ష కోట్లు క్షీణించింది. ఈ వారం ప్రారంభంలో బ్యాంక్ విశ్లేషకులు, సంస్థాగత పెట్టుబడిదారుల సమావేశం తరువాత బ్రోకరేజ్ సంస్థలు స్టాక్పై మిశ్రమ సమీక్షలను అందించాయి.
Stock Market Opening: గత రెండు రోజులుగా భారత స్టాక్ మార్కెట్ పతనం కొనసాగుతోంది. భారత స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు గురువారం క్షీణతతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 0.29 శాతం లేదా 192.17 పాయింట్లు దిగువన 66,608.67 వద్ద ప్రారంభించగా, నిఫ్టీ 0.31 శాతం లేదా 60.85 పాయింట్లు దిగువన 19,840.75 వద్ద ప్రారంభమైంది.
Share Market: కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్లో జోరు కనిపిస్తోంది. మార్కెట్ నిరంతరం పెరుగుతూ.. తన పాత రికార్డులను బద్దలు కొడుతూ సరికొత్త వాటిని సృష్టిస్తోంది. ఇప్పుడు నిఫ్టీ ఈరోజు మళ్లీ చరిత్ర సృష్టించింది.
Stock Market: నేడు షేర్ మార్కెట్లో విపరీతమైన వృద్ధి కనిపిస్తోంది. సెప్టెంబర్ 11న నిఫ్టీ మార్కెట్లో తొలిసారిగా 20,000 స్థాయిని దాటింది. ఈరోజు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ లాభాలతో ప్రారంభమయ్యాయి.
Biggest IPO in 2023: ఐపీవో పెట్టుబడిదారులకు ఈ సంవత్సరం చాలా బాగుంది. చిన్న, పెద్ద వ్యాపారంలో పాల్గొన్న కంపెనీలు ఐపీవో ఆఫర్ చేశాయి. ఇప్పుడు 2023 సంవత్సరంలో అతిపెద్ద ఐపీవో తీసుకురావడానికి సాఫ్ట్ బ్యాంక్ సన్నాహాలు చేస్తోంది.
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ నుంచి సానుకూల సంకేతాల మధ్య, వారంలో మొదటి ట్రేడింగ్ రోజే ( సోమవారం ) స్టాక్ మార్కెట్ ఊపందుకుంది. రెండు బెంచ్ మార్క్ సూచీలు లాభాల్లో ముగిసాయి. బీఎస్ఈ సెన్సెక్స్ రోజు కనిష్ట స్థాయి నుంచి 260 పాయింట్లకు పైగా ఎగబాకింది.
Jio Financial Share: గత నెలలో దేశంలోని అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ నుండి విడిపోయిన తర్వాత ముఖేష్ అంబానీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లేదా JFSL షేర్లు సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజీలు BSE, NSEలలో లిస్టింగ్ కానున్నాయి.
Share Market: దేశీయ స్టాక్ మార్కెట్ అద్భుతమైన ర్యాలీకి గత వారం బ్రేక్ పడింది. రెండు రోజులు విరామం తర్వాత కూడా పరిస్థితి అలాగే ఉంది. =రికార్డు స్థాయికి చేరిన తర్వాత మార్కెట్లో మొదలైన ప్రాఫిట్ బుకింగ్ ఇంకా ఆగడం లేదు.
Tata Tech IPO : టాటా గ్రూప్కు చెందిన టాటా టెక్నాలజీస్ త్వరలో మార్కెట్లోకి IPOను ప్రారంభించబోతోంది. 19 ఏళ్ల తర్వాత టాటా గ్రూప్ కంపెనీ ఐపీఓ ప్రారంభం కానుంది. దీంతో మార్కెట్లో వాతావరణం వేడెక్కింది.
Share Market: ఈ వారం చివరి ట్రేడింగ్ రోజున భారతీయ స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలో ట్రేడవుతోంది. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ప్రారంభించింది.