Stock Market Rally: నేడు (మే 12) ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే స్టాక్ మార్కెట్లు భారీ ర్యాలీతో దూసుకెళ్లాయి. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం భయభ్రాంతుల్లో ఉన్న ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చింది. రాజకీయ ఉద్రిక్తతలు తగ్గడమే కాక, అంతర్జాతీయంగా కలిసి వచ్చే సానుకూల సంకేతాలు, భారత్కు క్రెడిట్ రేటింగ్ అప్గ్రేడ్ వంటి అంశాలు మార్కెట్కు పుంజుకొనే బలాన్ని ఇచ్చాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఒక దశలో 2,200 పాయింట్లు లాభాల వైపు దూసుకెళ్ళగా.. ప్రస్తుతం 81,660 వద్ద…
Stock Market : వారం రోజుల వరుస క్షీణత తర్వాత స్టాక్ మార్కెట్లో రికవరీ కనిపించింది. ఒకవైపు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఏడు ట్రేడింగ్ రోజుల్లో దాదాపు రూ.23.50 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూసింది.
Stock Market : స్టాక్ మార్కెట్ మరోసారి చరిత్ర సృష్టించే దిశగా పయనిస్తోంది. జూన్ 12 న ఇంట్రాడే ట్రేడింగ్లో సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్లు పెరిగి 77,050.53కి చేరుకుంది.
Nara Bhuvaneswari : లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ పిచ్లో చాలా ఎత్తుపల్లాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు కొత్త ప్రభుత్వానికి 'కింగ్ మేకర్' అయ్యారు.
Stock Market Today : 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న స్టాక్ మార్కెట్కు ఈరోజు అత్యంత ముఖ్యమైన రోజులలో ఒకటి. 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, ఓట్ల లెక్కింపు ప్రారంభమైన 1 గంట తర్వాత ఎన్డీయే కూటమి తొలి ట్రెండ్స్లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
బుధవారం నాడు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ, మెటల్, ఎనర్జీ స్టాక్స్ భారీ లాభలలో ముగిసాయి. దీనికి కారణం యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చనే అంచనాలతో సహా, దేశీయ ఆర్థిక వ్యవస్థపై మదుపరుల విశ్వాసం పెరుగుతుండడమే. ఇక నేడు ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 354 పాయింట్లు లాభపడగా.. మొదటిసారిగా 75,000 మార్క్ ను దాటింది. ఐకమరోవైపు జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి…
Stock Market: నేడు షేర్ మార్కెట్లో విపరీతమైన వృద్ధి కనిపిస్తోంది. సెప్టెంబర్ 11న నిఫ్టీ మార్కెట్లో తొలిసారిగా 20,000 స్థాయిని దాటింది. ఈరోజు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ లాభాలతో ప్రారంభమయ్యాయి.
Multibagger Stock: కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా భారతీయ రైల్వేల పరివర్తనలో నిమగ్నమై ఉంది. రైళ్ల జాప్యాన్ని తొలగించేందుకు గూడ్స్ రైళ్ల కోసం ప్రత్యేక ఫ్రైట్ కారిడార్ను నిర్మిస్తున్నారు.
Sensex: భారత స్టాక్ మార్కెట్లు రోజుకో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. సోమవారం BSE సెన్సెక్స్, NSE నిఫ్టీ రెండూ అప్వర్డ్ ట్రెండ్తో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 65,000 మార్క్ను దాటగా, నిఫ్టీ సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది.