Multibagger Stock: 6 నెలల్లో డబ్బు రెట్టింపు… ఏడాదికి 3 రెట్లకు పైగా.. లాభాల పంట పండించిన రైల్వే స్టాక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Multibagger Stock: కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా భారతీయ రైల్వేల పరివర్తనలో నిమగ్నమై ఉంది. రైళ్ల జాప్యాన్ని తొలగించేందుకు గూడ్స్ రైళ్ల కోసం ప్రత్యేక ఫ్రైట్ కారిడార్ను నిర్మిస్తున్నారు. వందే భారత్ వంటి కొత్త ఫాస్ట్ రైళ్లను నడుపుతున్నారు. దీంతో స్టాక్ మార్కెట్లో రైల్వేకు సంబంధించిన షేర్లు లాభపడుతున్నాయి. ఈ స్టాక్లు తమ పెట్టుబడిదారులను ధనవంతులను చేసే అత్యుత్తమ మల్టీబ్యాగర్ స్టాక్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. అలాంటి షేర్లలో ఒకటి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. ఈ కంపెనీ నియంత్రణ రైల్వే మంత్రిత్వ శాఖలో ఉంది. భారత ప్రభుత్వానికి ఇందులో మెజారిటీ వాటా ఉంది. రైల్వేలకు ఆర్థిక వనరులను విస్తరించడం ఈ ప్రభుత్వ సంస్థ ప్రధాన పని. ఈ కారణంగా కంపెనీ స్టాక్ మార్కెట్లో కూడా ఉంది. దాని ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకుంటూ రైల్వేలకు నిధులను నిర్వహిస్తోంది.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్... మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్లతో ఎక్స్లో పోస్టులు!
7 రోజుల్లో 56 శాతం పెరుగుదల
ఈ సంస్థ డిసెంబర్ 1986లో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం రాజధాని ఢిల్లీలో ఉంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.89,930 కోట్లుగా ఉంది. నేటి ట్రేడింగ్లో దీని షేర్లు దాదాపు 5 శాతం పడిపోయి, ధర రూ. 69కి తగ్గినప్పటికీ, అంతకుముందు ఈ రైల్వే స్టాక్ కేవలం 7 రోజుల్లోనే 56 శాతం భారీ ర్యాలీని నమోదు చేసింది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ స్టాక్ గత నెలలో దాదాపు 40 శాతం లాభపడింది. దాని ధర గత ఆరు నెలల్లో 145 శాతానికి పైగా పెరిగింది. అంటే కేవలం 6 నెలల్లోనే ఈ షేర్ ధర రెండింతలు పెరిగింది. ఏడాదిలోనే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ షేర్లు 200 శాతానికి పైగా పెరిగాయి. ఇటీవలి కాలంలో ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ షేర్ల పెరుగుదల గణనీయంగా ఉంది. అది కేవలం 6 నెలల్లో తన పెట్టుబడిదారుల డబ్బును రెట్టింపు చేసింది. ఇది ఒక సంవత్సరంలో పెట్టుబడిదారుల డబ్బును మూడు రెట్లు ఎక్కువ చేసింది.
Read Also:Kishan Reddy : రవీందర్ ఆత్మహత్య ఘటనకు సీఎం కేసీఆరే బాధ్యత వహించాలి
తాజావార్తలు
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?