Home
Stampede In Khatushyamji
Stampede In Khatushyamji News
-
Stampede at Khatu Shyam Temple: గుడిలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి
రాజస్థాన్ సికర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఖతు శ్యామ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు మరణించారు. మాసోత్సవాలు సందర్భంగా ఈ ఉదయం స్వామివారికి తొలిపూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆలయ తలుపులు తెరవగా.. భక్తులు ఒక్కసారిగా గుడిలోకి దూసుకువచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మరణించగా.. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని జైపుర్ లోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలు పై సీసీటీవీ…
తాజావార్తలు
-
నేటి నుంచి FIFA World Cup షురూ.. ఆటలో కొత్త నియమాలు ఇవే.!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి నేడు పండగే!
-
Tollywood : చేతులు దాటుతున్న సినిమా బడ్జెట్లు.. కుదేలవుతున్న టాలీవుడ్ నిర్మాతలు!
-
Strait of Hormuz Closure: ఇరాన్ తీవ్ర హెచ్చరిక.. హార్మూజ్ గుండా వచ్చే నౌకలపై దాడులకు సిద్ధం.. చమురు సరఫరాకు ముప్పు
-
Peddi : ‘పెద్ది’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… డిలీటెడ్ సీన్లన్నీ ఇక్కడ చూడొచ్చు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!