టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న సినిమా అంటే కేవలం భారత్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉంటాయి. గ్లోబల్ అడ్వెంచరస్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం (వర్కింగ్ టైటిల్ #Varanasi) గురించి తాజాగా గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించడమే కాకుండా, సినిమాకి ఒక కొత్త నిర్వచనాన్ని ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. Also Read…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ షూటింగ్ పనుల్లో వేగం పెంచారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ (SSMB29) కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మహేష్ బాబు విదేశీ షెడ్యూల్ కోసం జార్జియాకు బయలుదేరారు. ఎయిర్పోర్ట్లో ఆయన భార్య నమ్రత శిరోద్కర్, కుమార్తె సితార ఘట్టమనేని ఆయనకు సెండాఫ్ ఇస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారాయి.…