శ్రీకాంత్ జి రెడ్డి దర్శకత్వంలో మౌర్య సిద్ధవరం నిర్మించిన ‘# మెన్ టూ’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేస్తోంది. వినోదప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా అందరినీ అలరిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
నరేశ్ అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు ప్రధాన పాత్రలు పోషించిన వినోదప్రధాన చిత్రం 'హ్యాష్ ట్యాగ్ మెన్ టూ' మే 26న విడుదల కాబోతోంది. శ్రీకాంత్ జి రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను మౌర్య సిద్ధవరం నిర్మించారు.