శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. అందులో భాగంగా.. లేపాక్షిలో శ్రీ దుర్గా పాపనాశశ్వర వీరభద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామ.. జయ రామ అని చప్పట్లు కొడుతూ వేద పండితులతో కలిసి భగవంతునికి భజన చేశారు. అనంతరం.. వేద పండితుల వద్ద ప్రధాని మోదీ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమం ముగియగానే అక్కడి నుంచి పాల సముద్రం బయలుదేరారు ప్రధాని నరేంద్ర మోదీ.
Makalakshmi Stotram: పుష్యమాస ప్రారంభవేళ ఈ స్తోత్ర పారాయణం చేస్తే సమస్త బాధలనుంచి ఉపశమనం లభిస్తుంది. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రమాన్ని వీక్షించేందుకు
Ayyappa Pooja: మండలపూజ మహోత్సవ శుభవేళ ఈ స్తోత్రపారాయణం చేస్తే మీకు అదృష్టం పట్టి పట్టిందల్లా బంగారమే అవుతుంది. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రమాన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్ లను క్లిక్ చేయండి.
డిసెంబర్ 12 న తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు.. ఒక సాదారణ బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ గా మారిన తన జీవితం అందరికీ ఆదర్శం.. ఎన్నో దేశాల్లో కోట్ల మంది అభిమానులని సంపాదించుకున్న ఏకైక స్టార్ హీరో.. ప్రస్తుతం 73 వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు.. ఈ వయస్సులో కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. నిన్న ఆయన పుట్టినరోజు సందర్బంగా సినీ,రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియాలో…
మన భారతీయులు తులసిని అమ్మవారుగా కొలుస్తారు.. పెళ్ళైన మహిళలు సుమంగళిగా ఉండాలని తులసికి పూజలు చేస్తారు.. తులసి మొక్కను పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్ముతూ ఉంటారు.. అందుకే హిందువుల ప్రతి ఒక్కరి ఇంటిదగ్గర తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో తులసి మొక్కను ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. అలాగే తులసి మొక్కను పూజించే సమయంలో కొన్ని రకాల పొరపాట్లను కూడా అస్సలు చేయకూడదు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. తులసి మొక్కను…
బాబాకు గురువారం అంటే చాలా ఇష్టం.. ఈరోజు ఆయనను భక్తితో పూజిస్తే కోరిన కోరికలు వెంటనే తీరతాయని పండితులు చెబుతున్నారు.. గురువారం రోజున కొన్ని రకాల పూజలు చేయాల్సిందే. మరి గురువారం రోజున సాయిబాబాను ఏ విధంగా పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈరోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేసి బాబాను ధ్యానించాలి. అంతేకాకుండా ఉపవాసం ఉంటూ బాబాను భక్తిశ్రద్ధలతో పూజించాలి. సాయిబాబాకు పసుపు రంగు అంటే…
హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేశారు భక్తులు.. శనివారం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు.. మనం ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసినా పూజ చేసిన దీపం వెలిగించడం మన ఆచారం. అదేవిధంగా దీపాలలో చాలా రకాలు ఉంటాయి.. శనివారం పిండి దీపం వెలిగించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శనివారం నాడు శ్రీవారికి విశేష పూజలు చేస్తుంటారు. ఆ రోజు గోవిందుడికి పూజలు చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని…
సోమవారం శివుడికి చాలా ప్రత్యేకమైన రోజు.. ఈరోజు మనసులో కోరుకున్న కోరికలు అన్ని వెంటనే నెరవేరుతాయి.. ప్రతి సోమవారం ఉత్తరాభిముఖంగా 108 సార్లు ‘ఓం నమః శివాయ’ అనే శివ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపిస్తే శివుడు ప్రసన్నం అవుతాడని ప్రజలు నమ్ముతారు.. అంతేకాదు శివుడు అభిషేక ప్రియుడు.. భక్తితో ఆయనను స్మరిస్తే కోరికలు తీరుస్తాడు.. మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లయితే సోమవారం రోజున పంచదార కలిపిన పాలతో శివునికి అభిషేకం చేయండి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి…
శుక్రవారం అంటే లక్ష్మీ వార్ అంటారు.. ఈరోజు నియమాలతో పూజలు చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.. శుక్రవారం శుక్రుడికి చెందినదిగా పరిగణించబడుతుంది. ప్రతి ఒకరి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే శుక్రవారాల్లో కొన్ని పనులు చేయడం ద్వారా శుక్రుడు బలపడి లాభాలను పొందవచ్చు. మీరు లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే, శుక్రవారం రోజున కొన్ని రకాల పనులు చేయాల్సిందే.. అవేంటో వివరంగా తెలుసుకుందాం.. ప్రతి శుక్రవారం నాడు ఇంటిని పరిశుభ్రతతో ఉంచుకోవాలి.. అలాగే అమ్మవారిని…
గురువారం బాబాకు చాలా ప్రత్యేకమైన రోజు.. అందుకే గురువారం చాలా మంది బాబాను ప్రత్యేకంగా పూజిస్తారు..అలాగే గురువారం రోజు సాయిబాబాను దర్శించుకోవడం వల్ల ఎంతో మంచి జరుగుతుందని చాలామంది ప్రజలు నమ్ముతారు..అందుకే సాయిబాబాను విశ్వసించేవారు ఆయనను పూజించడమే కాకుండా ఆయన అనుగ్రహం పొందేందుకు ఉపవాసం కూడా పాటిస్తూ ఉంటారు. సాయిబాబాను హృదయపూర్వకంగా ఆరాధిస్తే తన భక్తులు కోరిన కోరికలను తీరుస్తాడని చాలామంది ప్రజలు నమ్ముతారు.. బాబాను మంచి మనసుతో ఆరాధిస్తే ఆయన అనుగ్రహం పొందవచ్చు అని పండితులు…