కృష్ణ జన్మాష్టమి రోజు హిందువులు చాలా పవిత్రంగా జరుపుకుంటారు.. ఈ కృష్ణ జన్మాష్టమి పండుగను ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తేదీన జరుపుకుంటారు.. ఇకపోతే జన్మాష్టమి పూజ సమయంలో ఏ మంత్రాలను పఠిస్తే శ్రీకృష్ణుని ప్రతి కోరిక నెరవేరుతుందో చూద్దాం..ఏడాది ఈ పండుగను సెప్టెంబర్ 6 జరుపుకోనున్నారు.. జన్మాష్టమి పూజ సమయంలో ఏ మంత్రాలను పఠిస్తే శ్రీకృష్ణుని ప్రతి కోరిక నెరవేరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. సనాతన ధర్మంలో జన్మాష్టమి పండుగను చాలా పద్దతిగా…
శ్రావణమాసం లో అమ్మవార్లతో పాటు అమ్మవార్లను ఎక్కువగా పూజిస్తారు.. ఇక శివుడిని కూడా పూజిస్తారు.. ఈ మాసం శివుని పూజచేయడానికి ,మంత్రాన్ని పఠించడానికి ఉత్తమమైన మాసంగా చెబుతారు. సోమవారం రోజు ఈ పనులు చేయడం వల్ల జీవితంలో సంతోషం, ఐశ్వర్యం కలుగుతాయి.. సోమవారం పఠించాల్సిన మంత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. కుటుంబంలో సుఖసంతోషాలు ,ఐశ్వర్యం పెరగాలంటే మీరు సోమవారం నాడు శివుడిని పూజించి 108 సార్లు ఈ మంత్రాన్ని పఠించాలి. మంత్రం – ‘ఓం నమః శివాయ’.…
Sri Mahalakshmi Stotram: భోగభాగ్యాలు, సుఖసంతోషాలు మీ ఇంట విరబూయాలంటే శుక్రవారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేయండి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్లను క్లిక్ చేయండి.
Mahalakshmi Stotram: శుక్రవారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే లోకపావని శాంతించి సర్వ సంపదలు మీకు అనుగ్రహిస్తుంది. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్లను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు వీక్షించేందుకు భక్తి టీవీని ఫాలో అవ్వండి.
మన దేశంలో దేవుళ్లను ఎక్కువగా మన దేశంలో పూజిస్తారు..హిందువులు ఎక్కువగా కొలిచే దేవులలో పరమేశ్వరుడు కూడా ఒకరు. భారతదేశంలో కొన్ని వందల సంఖ్యలో శివాలయాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే.. ఈ భూమీద శివుడును ఎక్కువగా కొలుస్తారు.. అయితే శివుడును ఎక్కువగా లింగ రూపంలోనే కొలుస్తారు..సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. ఆ రోజున భక్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. సోమవారం రోజున శివునికి ఇష్టమైన ఆహార పదార్థాలతో పాటుగా, స్వామి వారికి ఎంతో ఇష్టమైన పూలతో…
Mahalakshmi Stotras: శుక్రవారం నాడు ఈ స్తోత్రాలు వింటే మహా సంపదలు మీ సొంతమవుతాయి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్లను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు వీక్షించేందుకు భక్తి టీవీని ఫాలో అవ్వండి.
ఈరోజుల్లో డబ్బులను సంపాదించడం కన్నా ఖర్చులు అధికంగా ఉన్నాయన్న విషయం తెలిసిందే.. దాంతో ఆర్థిక ఇబ్బందులు కూడా ఆదిమవుతున్నాయి. ఇంకొందరు ఎంత కష్టపడినా కూడా చేతిలో డబ్బులు వినడం లేదని దిగులు చెందుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలుగా సతమతమవడంతో పాటు అప్పు మీద అప్పు చేస్తూ ఉంటారు. అలా అప్పుల పాలు అవుతున్నవారు వర్షపు నీటితో కొన్ని రకాల పరిహారాలు పాటించడం వల్ల అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. మరి ఆర్థిక సమస్యలు పోవాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు…
అందరు లక్ష్మి దేవి అనుగ్రగం పొందాలని అనుకుంటారు.. అప్పుడే డబ్బులకు లోటు ఉండదని అంటున్నారు..అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నో రకాల పూజలు పరిహారాలు నోములు వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు.. కొన్ని రకాల పూజలు చేస్తే అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. ఎలా పూజిస్తే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రతిరోజు సాయంత్రం ఆవ నూనెతో దీపం వెలిగించి అందులో 2 లవంగాలు వేయాలి. ఈ దీపాన్ని తలుపుకు రెండు వైపులా ఉంచాలి.…
Mahalaxmi Stotram: శుక్రవారం నాడు భక్తిశ్రద్ధలతో ఈ స్తోత్రాలు వింటే మీ ఇంట దారిద్య్రానికి చోటు ఉండదు. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్లను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు వీక్షించేందుకు భక్తి టీవీని ఫాలో అవ్వండి.
ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పేరు ఎక్కువగా వినిపిస్తుంది..సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది సెలబ్రిటీల జాతకాలను ఎప్పటికప్పుడు బయట పెడుతూ ఆయన ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు.. ఆయన చెప్పినవి జరుగుతున్న నేపథ్యంలో జనాలు కూడా అదే నిజమని నమ్ముతున్నారు.. ఇటీవల రాంచరణ్-ఉపాసన దంపతులకు అమ్మాయి పుట్టగా, ఆ పాప పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి జాతకం చెప్పేశాడు. రాంచరణ్ కూతురుది మహర్జాతకమని పేరు ప్రతిష్టల్లో తన తల్లిదండ్రులనే మించిపోతుందని వేణు స్వామి జాతకం…