దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆనాడు ఎదురైనా పరిస్థితులు, ఇబ్బందులపై ‘ది ఎమర్జెన్సీ డైరీస్’ పేరుతో ప్రత్యేక పుస్తకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ ట్వి్ట్టర్ ద్వారా మోడీ వెల్లడించారు.
చాలా మందికి పుస్తకాలు చదవడం అంటే ఇష్టం . ఇలాంటప్పుడు ఎక్కడికి వెళ్లినా పుస్తకం నచ్చితే వెంటనే కొంటారు. దాని ధర ఎక్కువ అయినప్పటికీ, కొన్నిసార్లు నేను దానిని కొంటాను. అయితే మీరు ఎప్పుడైనా పుస్తకాల కోసం కోట్లు ఖర్చు పెట్టారా? అయితే ఇప్పుడు ఏకంగా 11 కోట్ల రూపాయలు వెచ్చించి ఓ పుస్తక ప్రియుడు ఓ పుస్తకాన�
ప్రముఖ సినీ నటుడు, మెజీషియన్ రమణారెడ్డి అభిమానులకు శుభవార్త. నవ్వుల మాంత్రికుని గా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన టి.వి. రమణారెడ్డి శత జయంతి సంవత్సరమిది. ఆణిముత్యం లాంటి అరుదైన నటుని శతజయంతి సందర్భంగా ‘నవ్వుల మాంత్రికుడు’ పేరుతో ఓ పుస్తకం రానుంది. ఆయన సమగ్ర జీవిత విశేషాలతో ఈ పుస్తకం సెప్టెంబర�