Vijayawada: కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని.. పుణ్యక్షేత్రాలను దర్శించాలనే ఆశ మనలో చాలామందికి ఉంటుంది. అలా టూర్ కి వెళ్లాలనే ఆసక్తి ఉన్నవాళ్ళకి రైల్వే టూరిజం డిప్యూటీ జనరల్ మేనేజర్ శుభవార్త చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. రైల్వే టూరిజం డిప్యూటీ జనరల్ మేనేజర్ కిషోర్ సత్య మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Irctc భారత్ గౌరవ్ టూరిజం ట్రైన్ ఏర్పాటు చేసారని పేర్కొన్నారు. కాగా ఈ ట్రైన్ న్ని 13 పుణ్యక్షేత్రాలకు టూర్స్ కు నియమించడం జరిగిందని…
దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు వర్షం దెబ్బకి నానా అవస్థలు పడుతున్నాయి. భారీ వర్షాలతో పలు రాష్ట్రాల్లోని గ్రామాలు పూర్తిగా వరద ప్రభావంతో అస్థవ్యస్థం అయింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, మరోసారి భారత వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలను జారీ చేసింది.