గత ఆదివారం భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ ఘటన చోటు చేసుకుంది. అదే పాక్ ఓపెనర్ వికెట్ కీపర్ అయిన మహ్మద్ రిజ్వాన్ మ్యాచ్ మధ్యలో బ్రేక్ వచ్చిన సమయంలో నమాజ్ చేసాడు. అయితే ఆ వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత దాని పై స్పందించిన పాక్ మాజీ ఆటగాడు వకార్ యూనిస్ హిందూ ఆటగాళ్ల ముందు నమాజ్ చేయడా నాక�
సినీనటి సమంత కేస్ లో వాదనలు పూర్తయ్యాయి. నేడు తీర్పు ప్రకటించనుంది కూకట్ పల్లి కోర్టు. తన వ్యక్తిగత జీవితంపై కథనాలు ప్రసారం చేసి తనపరువుకు భంగం కలిగించారని నటి సమంత కోర్టులో కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. డాక్టర్ సీఎల్ వెంకట్ రావు, సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ పై పరువు నష్టం దావా దాఖలు చేశార�