ఓ తండ్రి విపరీతమైన చర్యల వల్ల అతని 6 ఏళ్ల కొడుకును మృత్యువు కారకుడయ్యాడు. ఆ వ్యక్తి, తన రెండవ కొడుకు లావుగా ఉన్నాడని, ట్రెడ్మిల్ పై పరుగెత్తాలని ఆదేశించాడు. ఆ కుర్రాడి వయసును పట్టించుకోకుండా ట్రెడ్ మిల్ స్పీడ్ ను విపరీతంగా పెంచాడు. దీంతో ఆ బాలుడు కొన్ని రోజుల తర్వాత శరీరంలో లోపల జరిగిన డామేజ్ ను గమనించకపోవడంతో గాయాలపాలై మృతి చెందాడు. క్రైమ్ సీన్ విచారణలో అమెరికాలో మూడేళ్ల క్రితం జరిగిన దారుణ…
కరోనా మహమ్మారి బారిన పడి కుమారుడు గత నాలుగు రోజుల క్రితం మృత్యువాత పడ్డారు,అదే ఆలోచన తో బెంగ తో తండ్రి తనువు చాలించారు. నాగారం మున్సిపాలిటీ లోని రాంపల్లి చెందిన నీరుడి వాసు కరోనా తో చికిత్స కోసం నగరం లోని ఆసుపత్రి లో చేరి తనువు చాలించారు,ఆర్థికంగా కుటుంబ పరిస్థితి బాగో లేక ఆసుపత్రి బిల్లు చెల్లించలేక బాధపడుతూ తండ్రి బాలయ్య రోజు ఆలోచించి ఆలోచించి తనువు చాలించారు. ఇది విన్న మున్సిపల్ వాసులు…