ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రోడ్ల రాజకీయం కాకరేపుతోంది.. దెబ్బతిన్న రోడ్లపై సోషల్ మీడియా వేదికగా క్యాంపెయిన్ చేసిన జనసేన పార్టీ.. అన్ని ఫొటోలను సేకరించి ప్రదర్శించింది.. ఇక, దెబ్బతిన్న రోడ్లను బాగుచేసేందుకు శ్రమదానం చేయాలని నిర్ణయం తీసుకుంది.. మరోవైపు.. గతంలో కంటే.. రోడ్ల నిర్వహణ ఇప్పుడు బాగుందని కొట్టిపారేస్తోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇంకో వైపు రోడ్ల దుస్థితిపై టీడీపీ కూడా గళమెత్తింది.. రాష్ట్రంలో రోడ్ల దెబ్బకు డాక్టర్లకు ప్రాక్టీస్ పెరిగిందని ఎద్దేవా చేశారు టీడీపీ సీనియర్…
మదనపల్లె పర్యటనలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రా సీఎంలు కలసి బోంచేసి ముద్దులు పెట్టుకోవడం కాదు. ఇద్దరు కలసి కర్ణాటక లోని అల్ మట్టి, మహారాష్ట్ర లోని బీమా నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోండి. అక్కడ డ్యామ్ లు కడితే కృష్ణా నది ఎడారిగా మారుతుంది అన్నారు. సీఎం జగన్ కు రాజకీయ బిక్ష పెట్టింది రాయలసీమ ప్రజలే అని… అలాంటి రాయలసీమకు కృష్ణా…
కాకని గోవర్ధన్ రెడ్డిపై టిడిపి నేత సోమిరెడ్డి ఫైర్ అయ్యారు. కాకని గోవర్ధన్ రెడ్డి చెప్తున్న మాటలు అన్ని అవాస్తవమని.. ఆనందయ్య పర్మిషన్ లేకుండా ఆన్లైన్ లో మందు పంపిణీ పెట్టారు..అది ప్రశ్నిస్తే తప్ప ? అని నిలదీశారు. గోవర్ధన్ రెడ్డి బాష..దారుణంగా ఉందని..హద్దులేకుండా మాట్లాడటం సబబు కాదని చురకలు అంటించారు. రాజకీయంగా అనవసరంగా మందు పంపిణీ ఆపారని..ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పినా మందు పంపిణీ ఆపారని మండిపడ్డారు. తెలుగుదేశం మందు పంపిణీకి పూర్తి మద్దతు ఇస్తుందని..మా కుటుంబాలను…
మా కంపెనీపై అసత్య ప్రచారాలు చేసినందుకు మాజీ మంత్రి సోమిరెడ్డిపై ఫిర్యాదు నమోదయ్యింది. శేశ్రిత టెక్నాలజీ ఎండి నర్మద్ రెడ్డి మాట్లాడుతూ… కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్ లో సోమిరెడ్డి పై కంప్లయింట్ చేశాను. మా కంపెనీ డేటా దొంగలించాడు. మేము వైకాపా అభిమానులమే. జగన్,వైఎస్ అభిమానులు అయితే మంచి చేయకూడదా అని ప్రశ్నించిన ఆయన సోమిరెడ్డి ఆరోణపలు అవాస్తవం అని తెలిపారు. నకిలీ వెబ్ సైట్ ద్వారా కోట్ల దోచుకోవాలని కాకాని చూస్తున్నాడన్న మాజి మంత్రి…
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఆనందయ్య మందును ఆన్లైన్లో పంపిణీ చేస్తున్నారని, ఆన్లైన్లో పంపిణీ పేరుతో కాకానీ కోట్లు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణలను శ్రేశిత టెక్నాలజీ ఎం.డీ నర్మద కుమార్ ఖండించారు. నర్మద కుమార్ ఫిర్యాదుతో సోమిరెడ్డిపై చీటింగ్, ఫోర్జరీ, దొంగతనం, ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. రేపటి నుంచి ఆనందయ్య…
ఆనందయ్య ఆయుర్వేదం మందు చారిత్రాత్మక ఘటనగా మారింది అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆనందయ్య మందును అమ్ముకోవాలని కుట్రలు మొదలైనాయి. childeal.com వెబ్ సైట్ ను godaddy నుంచి శ్రేశిత టెక్మాలజీ వారు కొన్నారు. శ్రేశిత టెక్మాలజీ డైరెక్టర్లు వైసీపీ వారే అన్నారు. మూడు మందులను ఒక్కోక్క రేటు చొప్పున అమ్మాలని childeal.com లో పెట్టారు. మందులను 167 రూపాయలకు అమ్మాలని ఆన్ లైన్ లో పెట్టారు. మందు అమ్మకాన్ని ఆనందయ్య ఒప్పుకోలేదు.…
కృష్ణపట్నం ఆనందయ్యకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లేఖ రాసారు. అందులో ”ఆయుర్వేదం మందుతో మీ ఖ్యాతి జాతీయ స్థాయిలో మార్మోగుతోంది. రాజకీయాలకు అతీతంగా అందరూ మీకు అండగా నిలుస్తున్నారు. ప్రజలందరూ దేవుడిగా భావిస్తున్న మిమ్మల్ని భద్రత పేరుతో నిర్బంధించడంపై చాలా బాధపడుతున్నాం. జైలులో ఖైదీకి ఉండే స్వేచ్ఛ కూడా మీకు లేదు చాలా బాధాకరం. ప్రభుత్వం మీకు భద్రత కల్పించకపోయినా కృష్ణపట్నం ఊరంతా అండగా ఉంది..వాళ్లే మీకు రక్షణ కల్పిస్తారు. వైసీపీ నాయకులకు, అధికారులకు, వారి సన్నిహితులకు…