పోలీసుల దౌర్జన్యం పెరుగుతోంది. తాజాగా ఓ పోలీసు అధికారి రోడ్డు మధ్యలో ఓ దుకాణదారుడిని చెంపదెబ్బ కొట్టడంతో అతను స్పృహ కోల్పోయాడు. ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. పోలీసుల క్రూరత్వానికి ఈ వీడియో ఓ ఉదాహరణ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోను 1 మిలియన్ కంటే ఎక్కువ మంది వీక్షించారు.
Viral Video: ఈమధ్య కాలంలో విమానాల్లో ప్రయాణికుల అసభ్య ప్రవర్తన, ఇంకా రకరకాలకు సంబంధిత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తరచూ వైరల్ అవుతున్నాయి. విమానంలో ప్రయాణిస్తున్న కొంతమంది తగిన నియమ నిబంధనలను పాటించకపోవడం, ఇతర ప్రయాణికులను అసౌకర్యానికి గురిచేయడం, అంతేకాకుండా సిబ్బందిని నిర్లక్ష్యంగా పరిగణించడం వంటి ఉదంతాలు తరచూ చూస్తున్నాం. తాజాగా, ఇలాంటి మరొక వీడియో వైరల్ అవుతూ తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. Read Also: Anaya Bangar: “నేను మహిళల క్రికెట్కి అర్హురాలిని” ట్రాన్స్ ఉమెన్…
Viral Video: ప్రస్తుత కాలంలో యువతలో, ముఖ్యంగా టీనేజ్ వయస్సులో ప్రేమ అనేది ఫ్యాషన్గా మారిపోయింది. స్కూల్ స్థాయిలోనే ప్రేమ వ్యవహారాలు మొదలవుతున్నాయి. బాయ్ఫ్రెండ్, గర్ల్ఫ్రెండ్ అంటూ పబ్లిక్ గా తిరుగుతున్నారు. కాలేజీల్లో అయితే ఈ ట్రెండ్ సర్వసాధారణంగా మారింది. అంతే కాదు, ఇటువంటి సంబంధాలు బహిరంగంగా ప్రదర్శించడమూ సాధారణమవుతోంది. ముఖ్యంగా బస్సుల్లో, రైళ్లలో, పార్కుల్లో యువత చేసే పనులు చూసి ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. Read Also: Asian Athletics Championships 2025: ముగిసిన…
నవమాసాలు మోసి కని ఆలనా పాలనా చూసిన తల్లి తాను చనిపోతే తలకొరివి పెడతాడు అనుకుంటుంది.. కానీ.. ఆస్తి కోసం ఓ కొడుకు మానవత్వాన్ని మరిచి పోయాడు. నవమాసాలు మోసి, కని పెంచి పెద్ద చేసిన తల్లికే తలకొరివి పెట్టడానికి నిరాకరించాడు. తనకు ఆస్తి ఇస్తే తప్ప తలకొరివి పెట్టనని స్మశానంలో అడ్డం తిరిగాడు. ఈ ఘటన తాజాగా జైపూర్లోని విరాట్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
పహల్గాంలో జరిగిన దాడికి గురించి ప్రపంచం మొత్తం తెలిసింది. ఈ దాడిలో 26 మంది అమాక టూరిస్టులు మృతి చెందడంతో అందరూ భారత్కు సపోర్టుగా నిలిచారు. మన దేశంలోని పౌరులు ఈ దాడిపై రగిలి పోతున్నారు. పాక్పై కఠినంగా వ్యవహరించాలని, ఇప్పటికైనా శాంతి మంత్రాన్ని పక్కన పెట్టి యుద్ధం ప్రకటించాలని బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం "WewantreRevenge" ట్యాగ్ వైరల్ అయ్యింది. అయితే ఈ దాడిపై శత్రుదేశం పాకిస్థాన్లో ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం..
పహల్గామ్ దాడి తర్వాత.. భారతదేశం పాకిస్థాన్పై అనేక కఠినమైన చర్యలు తీసుకుంది. పాకిస్థాన్లోని తన రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని భారతదేశం నిర్ణయించింది. అలాగే.. భారతదేశంలోని పాకిస్థాన్ దౌత్యవేత్తలను 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఇంతలో పాకిస్థాన్ హైకమిషన్ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి పాకిస్థాన్ హైకమిషన్కు కేక్ తీసుకెళ్తున్నట్లు కనిపిస్తుంది.
Viral Video: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ముగ్గురు చిన్నారులు ఉరివేసుకున్నట్లుగా కనిపిస్తూ ఒక స్టేజ్పై చెక్క లాగ్కు వేలాడుతున్నట్టు కనిపిస్తుంది. పిల్లలు ఖైదీల వేషధారణలో ఉండగా, వారి తలలు నల్లని వస్త్రాలతో కప్పబడి ఉన్నాయి. ఈ సన్నివేశం స్కూల్ ఫంక్షన్లో ప్రదర్శించిన నాటకానికి చెందినదిగా తెలుస్తున్నప్పటికీ దీనిని చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. Also Read: February 1st chage Rules : బడ్జెట్లో ఏం జరిగినా.. ఫిబ్రవరి…