ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న ఓ జంటను దారుణంగా అమమానించారు ఓ గ్రామ పెద్దలు. అయితే ఎక్కువ వేరే కులం అబ్బాయి, అమ్మాయి పెళ్లి చేసుకుంటే.. హత్య చేయడమో.. లేక విడదీయడమో చేస్తూంటారు. కానీ ఇక్కడ మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఆ జంటకు చెప్పుల దండ మెడలో వేసి రోడ్లపై ఊరేగించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: Bigg Boss: బిగ్ బాస్ విన్నర్ గా…
దేశంలో రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కొందరు వ్యక్తులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. విచ్చల విడిగా రెచ్చిపోతూ… మహిళలను వేధిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇలాంటి వారి కోసం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. వారిలో మార్పు రావడంలేదు. ఓ బస్సులో మహిళా ప్రయాణీకురాలిపై అసభ్యంగా ప్రవర్తించాడో యువకుడు. పక్కనే కూర్చున్న మహిళపై అసభ్యంగా చేతులు వేస్తూ.. ఆ యువతిని లైంగికంగా వేధించాడు. దీంతో ఆ యువతి.. ఈ తతంగాన్ని వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేసింది.…
Poker Game In Excise PS: మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు ఎక్సైజ్ స్టేషన్లో పేకాట ఆడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే ఇలా పేకాట ఆడటం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
ఉత్తరప్రదేశ్ లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహ వేడుకల్లో వంట చేస్తున్న యువకుడు.. రోటీలు తయారు చేస్తూ.. వాటిపై ఉమ్మేశాడు. ఈ విషయం తీవ్ర వివాదానికి దారి తీసింది. అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. వీడియో వైరల్ కావడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: Breakup: ఆన్ లైన్ లో కుదిరిన సంబంధం.. ఆఫ్ లైన్ లో రద్దైన పెళ్లి..…
లోకల్ ట్రైన్ లో ప్రయాణించే కొందరు వ్యక్తులు తమ ఆనందం కోసం రకరకాలు ఫీట్లు చేస్తుంటారు. పొరపాటున ఎదైనా జరిగితే.. ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. అలా ఎవరైనా ఎదురించి ఇది తప్పని చెబితే.. వారి పైకి దాడులు చేస్తారు. వీళ్ల చేసే పనులతో మిగతా ప్రయాణీకులు ఇబ్బంది పడుతుంటారు. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. Read Also:Mass Festival: ఇదేక్కడి దీపావళి పండగరా బాబు… మరీ ఇలా…
సోషల్ మీడియాలో పేరు సంపాదించడం కోసం యువత ఎంతటికైనా తెగిస్తోంది. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రీల్స్ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు ఇలాంటి రీల్స్ చేసి ప్రాణాలను కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ ఈ ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. Read Also:Wife give poison to husband: ఉదయమంతా భర్త కోసం ఉపవాసం.. సాయంత్రం కాగానే.. పూర్తి వివరాల్లోకి వెళితే.. యువతలో రీల్స్ పిచ్చి రోజు రోజుకు ముదిరిపోతుంది. పాపులర్ అయ్యేందుకు వెనకా ముందు…
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. మెడలో తాళి బొట్టు వేసుకోను.. బొట్టు పెట్టుకోను అంటూ దివిజ అనే సైకాలజిస్ట్ వీడియో విడుదల చేసింది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం కాలం మారిపోయింది. చాలా మంది ఆ ఆచారాలను పట్టించుకోవడంలేదు. ఈ క్రమంలో ఓ కంటెంట్ క్రియేటర్ చేసిన వీడియోపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆ వీడియోపై విమర్శలు వస్తాయని కూడా…
ఈ మధ్య సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు యువత ఎంతకైనా తెగిస్తున్నారు. చివరకు ప్రాణాలకు కూడా ఫణంగా పెట్టి రీల్స్ చేస్తున్నారు. దీని తర్వాత వచ్చే పర్యవసానాలను ఆలోచించడంలేదు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొంత మందికి రోజు రోజుకి రీల్స్ పై పిచ్చి పెరిగిపోతుంది. రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో లైక్స్, వ్యూస్, ఫాలొవర్లను పెంచుకోవడం కోసం ప్రాణాలతో చెలగాటం అడుతారు. తమ ప్రాణాలే కాకుండా తమకు సంబంధం లేని వారి…
Domestic Violence: కట్టుకున్న భర్తే కాలయముడిలా మారాడు. భార్యను అతి కిరాతంగా చిత్రహింసలకు గురిచేశాడు. ఆమెను అత్యంత పాశవికంగా దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియోలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంలా మారటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రకాశం జిల్లా కలుజువ్వలపాడులో ఈ ఘటన జరిగింది. ఈ కేసులో మహిళపై దాడి చేసిన ఆమె భర్త, అతని ప్రియురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రకాశంజిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు చెందిన గురునాథం బాలాజీకి భాగ్యలక్ష్మితో 8 ఏళ్ల క్రితం…
ఎక్ట్రా కాఫీ కప్పు ఇవ్వనందుకు కస్టమర్లు ఉద్యోగిని చితకబాదిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. బెంగళూరులోని శేషాద్రిపురంలో నమ్మ ఫిల్టర్ కాఫీ షాప్ సిబ్బంది అదనపు కప్పు ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన నలుగురు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. దీంతో బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.