విశాఖ నగరం నడిబొడ్డులోని డాబాగార్డెన్స్ కూడలిలో ప్రముఖ సినీ నటుడు శోభన్బాబు క్యాంస్య విగ్రహన్ని ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన పలువురు శోభన్బాబు అభిమానుల నడుమ ఈ కార్యక్రమాన్ని ఆదివారం రోజు అట్టహసంగా నిర్వహించారు. విగ్రహ నిర్మాణ కమిటీ, విశాఖపట్నం, శోభన్బాబు ఫ్యాన్స్ �
Tollywood:నటశేఖర కృష్ణ మరణంతో ఆ నాటి 'నటపంచకం'గా పేరొందిన నటరత్న యన్టీఆర్, నటసమ్రాట్ ఏయన్నార్, నటభూషణ శోభన్ బాబు, రెబల్ స్టార్ కృష్ణంరాజు అందరూ ఈ లోకాన్ని వీడినట్టయింది.
Krishnamraju bonds in cinema are attachments: నటరత్నతో రెబల్ స్టార్ అనుబంధం! పౌరాణికాలలో యన్టీఆర్, సాంఘికాలలో ఏయన్నార్ అభినయం అంటే కృష్ణంరాజుకు ఎంతో అభిమానం. ముఖ్యంగా యన్టీఆర్ ను శ్రీకృష్ణునిగా తెరపై చూడడమంటే ఆయనకు ఎంతోఇష్టం. అలాంటి నటరత్న యన్టీఆర్ ను కృష్ణంరాజు తొలిసారి కలుసుకున్నదీ ఆయన కృష్ణున�
తెలుగు చిత్రసీమలో స్టార్ డమ్ కోసం పలు సంవత్సరాలు పాట్లు పడిన చరిత్ర శోభన్ బాబుది. దాదాపు పుష్కరకాలానికి ‘తాసిల్దార్ గారి అమ్మాయి’ విజయంతో స్టార్ అనిపించుకున్నారు శోభన్ బాబు. అప్పటి దాకా యన్టీఆర్, ఏయన్నార్ చిత్రాలలో సైడ్ హీరోగా నటించారు. ఒక్కసారి విజయం రుచి చూసిన తరువాత శోభన్ బాబు సైతం అదే తీ�
(మార్చి 20న శోభన్ బాబు వర్ధంతి)సినిమా రంగాన్ని నమ్ముకుంటే ఎవరినైనా చిత్రసీమ తల్లిలా ఆదరిస్తుందని ఎందరో చెబుతూ ఉంటారు. చిత్రసీమలోనే నటునిగా నిలదొక్కుకోవడానికి నటభూషణ శోభన్ బాబు దాదాపు పుష్కరకాలం శ్రమించారు. 1959లో యన్టీఆర్ ‘దైవబలం’లో ఓ చిన్న పాత్ర ద్వారా తెరపై తొలిసారి కనిపించిన శోభన్ బాబు, తార�
‘అందాల నటుడు’ అన్న మాటను ఇంటిపేరుగా మార్చుకున్నారు నటభూషణ శోభన్ బాబు. ఆయన నటజీవితం కూడా అంతే ప్రత్యేకతను సంతరించుకుంది. తెలుగు చిత్రసీమలో తారాపథం చేరుకోవడానికి దాదాపు పుష్కరకాలం ప్రయత్నం సాగించి, చివరకు అగ్రకథానాయకుల సరసన చోటు సంపాదించిన ఘనుడు నటభూషణ శోభన్ బాబు. ఇంతలా స్టార్ డమ్ కోసం తంటాల�